Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మరో కేసు నమోదైంది. ప్రజా ఆస్తుల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనతోపాటు ఆ పార్టీ నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చే
SI Tahsinuddin | చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి నూతన ఎస్సై తహసీనొద్దీన్ హెచ్చరించారు.
పారిస్ ఒలింపిక్స్లో కోటా దక్కించుకున్న భారత యువ బాక్సర్ పర్వీన్ హుడాపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) 22 నెలల నిషేధం విధించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్యకాలంలో డోప్ టెస్టులలో భాగంగా తన ఆ�
పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శిశు సంరక్షణ సెలవు’ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ �
వ్యక్తులకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇద్దరు యువకులు.. అందరిలా ఉంటే తమ ప్రత్యేకత ఏమిటి అనుకున్నారో ఏమో. రాత్రిపూట మరో స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు. కారు రూఫ్పై (Roof) కూర్చుని మంచిగా ముచ్చట్లుపెడుతూ మందు కొడుతూ (Drinking).. ఊరంతా తిరిగారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు పర్యావరణానికి, మరో వైపు ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని
సమయపాలన పాటించని పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 59లోని అబ్సార్బ్ పబ్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 12 తర్వాత కూడా పబ్