బస్సులు, లారీలపై ఆర్టీవో అధికారులు అర్ధరాత్రి కొరడా ఝుళిపించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ టోల్ప్లాజా వద్ద ప్రైవేట్ బస
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన మాట్లా�
ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్ను నటుడు విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం వివాదాస్పదమైంది. ఆస్కార్ బోర్డ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
Constitution Day | రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ చెప్ప�
మార్కెట్ మూసివేత| దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లం�
ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై