సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ
భోపాల్: ఏడేళ్ల బాలుడిపై ఒక మొసలి దాడి చేసింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ మొసలిని పట్టుకున్నారు. దాని కడుపులోని బాలుడు బతికి ఉంటాడని అనుమానించి బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. అది అసాధ్యమని అటవీశాఖ
రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
ప్రకృతి సంపద తునికాకు. ప్రతి వేసవిలో వందలాది మందికి నెలరోజుల పాటు ఆదాయ వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ సంవత్సరం తునికాకు ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉండడంతో ములుగు జిల్లాలో ఆదివాసీలు, అ�
మా గ్రామంలో స్థాపించబోతున్న క్లియో ఫార్మా మందుల కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులు, రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో నిర్మించబోయే క్లియో ఫార్మా కం�
గతుకుల రోడ్లతో విసిగిపోయిన యూపీలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నేతే! ఎతాహ్, జనవరి 22: ఎన్నికలప్పుడొస్తారు.. హామీలు కురిపిస్తారు.. గెలిచాక మళ్లీ ఐదేండ్ల వరక�
అమరావతి : అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాల విలీనాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించడానికి వచ్చిన అధికారులకు గ్రామస్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జ�