‘ఇన్నేండ్లకెల్లి నువ్వు జేసిందేంది.. ఇండ్లు, స్కూళ్లు కట్టిస్తనని చెప్పినవ్.. వాటి సంగతేంది’? అని సోలిపురం గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని నిలదీశారు. సమాధానం చెప్పలేనోడివి ఇక్కడికెందుక
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్దారులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళంగా రూ.1.16 లక్షలను అందించటంపై ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షం�
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ని శంషాబాద్ పట్టణం, మండలం, గండిపేట్ మండలం, బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగ
సీరోలును కొత్త మండలంగా ప్రకటించడంపై డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ కొండపల్లి విజయ్పాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం చిన్నగూడూరు మండలం ఉగ
భోపాల్: ఏడేళ్ల బాలుడిపై ఒక మొసలి దాడి చేసింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ మొసలిని పట్టుకున్నారు. దాని కడుపులోని బాలుడు బతికి ఉంటాడని అనుమానించి బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. అది అసాధ్యమని అటవీశాఖ
రైతన్న కోసం గ్రామస్తులు దండులా కదిలారు. మేమున్నామంటూ అండగా నిలిచారు. పొలాన్ని చదును చేసి ధైర్యం నింపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కుచులపూర్కు చెందిన రైతు