అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
బీజేపీ మంత్రి సమాధానం విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎన్నికలప్పుడు సమాధానం చెబుతామంటూ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఆ గ్రామస్తులు నిర్ణయించారు.
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్కు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడిపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీగా ఉన్నప్పుడు ముఖం చూపని నీవు, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు ఊర్లకు వస్తున్నావా?’అని నిలద
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి
‘ఇన్నేండ్లకెల్లి నువ్వు జేసిందేంది.. ఇండ్లు, స్కూళ్లు కట్టిస్తనని చెప్పినవ్.. వాటి సంగతేంది’? అని సోలిపురం గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని నిలదీశారు. సమాధానం చెప్పలేనోడివి ఇక్కడికెందుక
కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్దారులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళంగా రూ.1.16 లక్షలను అందించటంపై ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్కు మనుగడ లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సుమారు 150మంది ఆదివారం ఆయన సమక్షం�
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వినాయక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ని శంషాబాద్ పట్టణం, మండలం, గండిపేట్ మండలం, బండ్లగూడ మున్సిపాలిటీ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు రాజేంద్రనగ