కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీల�
మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చిన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామంలోని పలు కుల సంఘా�
electricity bills | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు (electricity bills) చెల్లించేం�
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�
పల్లెవాసులను పట్టణాలకు చేరవేయడంలో ఆర్టీసీ బస్సులదే ప్రధాన పాత్ర. దాదాపు 90 శాతానికిపైగా ప్రయాణికులు ఎన్ని ఆటోలు, వ్యక్తిగత వాహనాలు ఉన్నా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ప్రధానంగా సుఖమయ ప్రయాణం, ఆర్థిక భారం క�
బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
Mortar Shell | బుధవారం తెల్లవారుజామున ఆర్మీ ఫైరింగ్ రేంజ్ బయట ఒక మోర్టార్ షెల్ (Mortar Shell) పడింది. అది పేలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన�
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
బీజేపీ మంత్రి సమాధానం విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎన్నికలప్పుడు సమాధానం చెబుతామంటూ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఆ గ్రామస్తులు నిర్ణయించారు.
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు