పచ్చని పల్లెలో డంప్ యార్డు చిచ్చు చెలరేగింది. ధర్మపురి పట్టణ డంప్ యార్డ్ను తిమ్మాపూర్ పంచాయతీ ఆధీనంలోని భూమిలో ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక వైపు గండి హనుమాన్ ఆ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో విరాళాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామస్తులకు ఆదివారం అందజేశారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక స్థలం వరకు వెళ్లడానికి అంతిమయాత్రకు ఇబ్బందుల�
Villagers shave man's head | మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్తులు శిక్షించారు. అతడికి గుండు చేయించి ఊరేగించారు. అలాగే రూ.5,001 జరిమానా కూడా విధించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.ఆన్స్క్రీన్లో అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో కూడా దంపతులుగా కొత్త ప్రయాణాన్న
హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగు�
SIR Officials Attacked | ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించ�
Villagers Protest | క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికార
Villagers Warnings | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటర్ జాబితా లో తమ పేర్లు లేకుండా చేసిన బూత్ లెవల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావుపేట గ్రామస్తులు శ్రమదానం చేసి గ్రామానికి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులను తొలగించారు. నంది మేడారం ఆర్ అండ్ బి అర్హతరి నుంచి గోపాల్ రావు పేట గ్రామం వెళ్లే రోడ్డు క
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
Bihar Elections | నెలలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. తాము మరణించినట్లుగా ఓటరు జాబితాలో చూపడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము బతికే ఉన్నామంట�
పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అభ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక