హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగు�
SIR Officials Attacked | ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ నిర్వహించే పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు ఎన్నికల అధికారులు పొరపాటున తమ వాహనంలో ఒడిశాలోకి ప్రవేశించారు. అయితే పిల్లల దొంగలుగా అనుమానించ�
Villagers Protest | క్వారీ కోసం సర్వేతో పాటు నమూనాల సేకరణకు అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తులు దీనిని వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సర్వేకు వచ్చిన అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అధికార
Villagers Warnings | స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటర్ జాబితా లో తమ పేర్లు లేకుండా చేసిన బూత్ లెవల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా గ్రామస్థులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావుపేట గ్రామస్తులు శ్రమదానం చేసి గ్రామానికి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులను తొలగించారు. నంది మేడారం ఆర్ అండ్ బి అర్హతరి నుంచి గోపాల్ రావు పేట గ్రామం వెళ్లే రోడ్డు క
Tiger Mauls Farmer | పొలంలో పని చేస్తున్న రైతులను పులి ఠారెత్తించింది. వారి వైపు అది దూసుకొచ్చింది. దీంతో రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు చెట్లు ఎక్కారు. అయితే ఒక రైతుపై ఆ పులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడి ప�
Bihar Elections | నెలలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. తాము మరణించినట్లుగా ఓటరు జాబితాలో చూపడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము బతికే ఉన్నామంట�
పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అభ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక
Villagers Pluck Peacock Feathers | ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గమనించిన గ్రామస్తులు దానిని రక్షించడం పోయి మరింతగా హాని తలపెట్టారు. జాతీయ పక్షి అయిన నెమలి ఈకలు పీక్కొని వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
సర్వీస్ రోడ్డు వేయడానికి, బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి గ్రామంకు నేషనల్ హైవే 563 రోడ్డు వెడల్పులో భాగ�
Pakistani Air Force : పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ ఎల్ఎస్-6 బాంబులతో దాడి చేసింది. ఖైబర్ ప్రావిన్సులో జరిగిన ఆ దాడిలో 30 మంది మరణించారు. ఓ గ్రామంపై 8 బాంబులను జారవిడిచినట్లు తెలుస్తోంది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించ