కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించ
Illegal Transport | నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చె�
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
Uttarakhand | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ నెల 5న వచ్చిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ధరాలీ, హర్షిల్ గ్రామాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన 5 వేల రూపాయల సహాయాన్ని గ్రామస్తులు నిర్దంద్వంగా తిరస్కరించార
మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆత్మకూర్ గ్రామస్థులు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్�
తాంసి మండలంలోని పొన్నారి గ్రామం నీటి కొరతతో అల్లాడుతోంది. నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడం�
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్ అనే యువుకులు గర్భిణీ కి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా