Bihar Elections | నెలలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. తాము మరణించినట్లుగా ఓటరు జాబితాలో చూపడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము బతికే ఉన్నామంట�
పెద్దపల్లి మండలం పెద్దకల్వల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరు చేయించినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆలయాన్ని అభ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక
Villagers Pluck Peacock Feathers | ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గమనించిన గ్రామస్తులు దానిని రక్షించడం పోయి మరింతగా హాని తలపెట్టారు. జాతీయ పక్షి అయిన నెమలి ఈకలు పీక్కొని వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
సర్వీస్ రోడ్డు వేయడానికి, బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం ఈదుల గట్టెపల్లి గ్రామంకు నేషనల్ హైవే 563 రోడ్డు వెడల్పులో భాగ�
Pakistani Air Force : పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ ఎల్ఎస్-6 బాంబులతో దాడి చేసింది. ఖైబర్ ప్రావిన్సులో జరిగిన ఆ దాడిలో 30 మంది మరణించారు. ఓ గ్రామంపై 8 బాంబులను జారవిడిచినట్లు తెలుస్తోంది.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జాంపేట్ రోడ్డు మధ్యలో ఉన్న నక్కల వాగు పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రూ.కోటి55 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు నిధులు మంజూరు చేయించ
Illegal Transport | నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో పులి నారాయణ హమాలి కార్మికుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో గ్రామానికి చె�
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�
సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్