సందీప్కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్'. రంజిత్ జయకొడి దర్శకుడు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలిపాట ‘నువ్వుంటే చాలు’ ఈ
అభిమానులు, మూవీ లవర్స్ అంతా స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)ని మక్కళ్ సెల్వన్ అని పిలుచుకుంటారని తెలిసిందే. క్లాస్, మాస్, సస్పెన్స్, కామెడీ జోనర్లలో సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ కు కావాల్సిన వినోదాన్�
సహజసిద్దమైన నటనతో ఇంప్రెస్ చేసే నటుల్లో టాప్ ప్లేస్లో ఉంటాడు విజయ్ సేతుపతి.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందుబాటులోకి వచ్చే ఈ స్టార్ హీరో ఎవరూ ఊహించని కొత్త లుక్లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగ�
కమల్ హాసన్ (Kamal Haasan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబోలో వచ్చిన చిత్రం విక్రమ్. ఓ వైపు కమల్ హాసన్, మరోవైపు విజయ్ సేతుపతిని సిల్వర్ స్క్రీన్పై చూసి ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ర�
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌషిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మైఖేల్'. 80వ దశకంలో సాగే కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రంజిత్ జయకొడి రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భా
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రియమణి నటిస్తున్న సినిమా తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. ఏఎన్ బాలాజీ సమర్పణలో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్క�
విజయ్ సేతుపతి కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘విడుతలై’. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘మొదటి భాగం చిత్రీకరణ
హై యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న జవాన్ (Jawan) చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటిస్తున్నాడ�
ఆండ్రియా జెర్మియా, విజయ్ సేతుపతి, పూర్ణ, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పిశాచి 2’. ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. టి.మురుగానందం నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ
మహేశ్ బాబు (Mahesh Babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram)తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. SSMB 28 వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రం వచ్చే నెలలో షూటింగ్ మొదలవనున్నట్టు తాజా టాక్. కాగా మేకర్స్ ఈ �
కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పా�