Vijay Deverakonda | విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామాకు కమిటవగా.. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన ఓ ఎపిసోడ్ని త్వరలో ముంబైలో షూట్ చేయనున్నారు.
ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అగ్రహీరో విజయ్ దేవరకొండ.. నిదానంగా మళ్లీ కెరీర్పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కాగా, రెం
Vijay Devarakonda | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మార్చి 2న కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ స్వగ్రామం తుమ్మపేటలో సాంప్రదాయబద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్న విషయం �
టాలీవుడ్ అగ్ర తారలు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహం అనంతరం మొదటిసారిగా సొంతూరికి రావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేటలో సోమవారం జరిగిన వివాహ �
అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ శుభవార్త చెప్పారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్
సినీ హీరో విజయ్దేవరకొండ తన వి వాహ రిసెప్షన్ను సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేట గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు పొందేందు కు ప్రత్యేక
Virosh | రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్ర�
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన సహనటి రష్మిక మందన్నాను ఫిబ్రవరి 26న గ్రాండ్గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒ�
అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి పెళ్లిఘట్టానికి అభిమానుల సూచనతో ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. రాజస్థా
విరోష్..ఇప్పుడీ పేరు సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి అభిమానులు ప్రేమగా విరోష్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో 1832-33 మధ్య ఏర్పడిన ‘డొక్కల కరువు’ నేపథ్యాన్ని తీసుకొని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ కథను తయారు చేసినట్టు వినికిడి. �
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్ఫామ్లో ఉంది. ముఖ్యంగా హిందీలో గత ఏడాది ఛావా, థామా వంటి భారీ హిట్స్తో రేసులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్కపూర్తో కలిసి ‘కాక్టెయిల్-2’ చిత�