రష్మికను ‘గీత గోవిందం’ టైమ్ నుంచి చూస్తున్నా. తను ఈ సినిమాలో భూమాదేవి పాత్రలాగే అనిపిస్తుంది. కెరీర్లో ఉన్నతస్థితిలో ఉండి కూడా ఇలాంటి గొప్పకథను ప్రేక్షకులకు చెప్పాలనుకోవడం ఆనందంగా ఉంది. రషీ (రష్మిక మం
మరొకసారి బెట్టింగ్ యాప్స్కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమోషన్లు చేయబోనని సీఐడీ అధికారుల ఎదుట నటుడు విజయ్ దేవరకొండ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రమోషన్ విషయంలో తన టీం సరిగ్గ
ఎట్టకేలకు రష్మిక.. తన మదిలో దాగున్న మాటను బయట పెట్టింది. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందని, వారిద్దరికీ గత నెలలో నిశ్చితార్థం జరిగిందని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ధృవీకరించలేదు. ర
అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమ నిశ్చితార్థం గురించి విజయ్, రష్మిక ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఎంగేజ్మెంట్ విషయంలో వారు గోప్యతన
నటి రష్మిక మందన్నకు ఎక్కడికెళ్లినా నిశ్చితార్థపు సెగ మాత్రం వదలడం లేదు. రీసెంట్గా అగ్ర హీరో విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం జరిగిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. విజయ్ కానీ, రష్మి�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ మంచి కథల్ని ఎంచుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రీసెంట్గా ‘రౌడీ జనార్దన్' సినిమా ఓపెనింగ్ అయ్యింది. రవికిరణ్ కోలా దర్
టాలీవుడ్పై హీరో డా.రాజశేఖర్ వేసిన ముద్ర బలమైనది. ఆయన సినిమాలను అభిమానించే వాళ్లు నేటికీ కోకొల్లలు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆయన కాస్త వెనుకబడ్డ మాట వాస్తవం. ఏడేళ్ల క్రితం ‘గరుడవేగ’ సినిమాతో రాజశేఖర్ క�
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్' చిత్రం ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. విజయ్, కీర్తి సురేశ్ జోడీగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. నిజానికి వీరిద్దరూ ‘మహానటి’ సినిమ
Vijay Devarakonda | విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్! ‘కింగ్డమ్’ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ, తన తదుపరి సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు. దిల్ రాజు నిర్మాణంలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కి
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. విజయ్ దేవరకొండతోపాటు మేనేజర్ రవికాంత్, డ్రైవర్ అందె �
జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్లో తిరుగులేని సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల ‘కింగ్డమ్' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు.
వివాహానంతరం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ఈ ఏడాది ఆమె ఓటీటీ రిలీజ్ ‘ఉప్పు కప్పురంబు’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే ‘భోళాశంకర్' తర్వాత కీర్తి సురేష�