‘నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సందీప్. ఆ ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను. మా బంధం అన్నింటికీ అతీతమైనది. ‘అర్జున్రెడ్డి’ టైమ్లో మేం ఓ యుద్ధమే చేశాం. మా దగ్గర డబ్బు లేదు. పేరు లేదు. పలుకుబడి లేదు. కేవలం ధ�
1854-1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. వివాహానంతరం అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ చిత్రాన�
సోలో హీరోగా పదేళ్ల విజయవంతమైన సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు విజయ్ దేవరకొండ. సోలో హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం ‘పెళ్లిచూపులు’ విడుదలై పదేళ్లవుతున్నది. 2016 ఆగస్ట్ 29 న విడుదలైన ఈ సినిమా ఫీల్గుడ్
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. సతీమణి రష్మిక మందన్నతో కలిసి ఆయన నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివాహానంతరం రాబోతున్న తొ
సత్యసాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందిన చిన్నారులు మృత్యుంజయులు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో ‘గిఫ్ట�
1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనాకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న భారీ పానిండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ నిర్మాణం నుంచే భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీ�
విద్యార్థులకు స్కాలర్ షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని రానున్న రోజుల్లో తెలంగాణలో విస్తరింపచేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన అన్నారు.
విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్పేటలో పునాది వేశామని, రానున్న రోజుల్లో దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని సినీ దంపత�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రష్మిక మందన్న క�
పాన్ ఇండియా సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు అగ్రహీరో విజయ్ దేవరకొండ. తాజా సమాచారం ప్రకారం ఆయన తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. వైవిధ�
ఊహించని క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూవుండటం ఇండస్ట్రీలో కామన్. తాజాగా అగ్ర హీరో విజయ్ దేవరకొండ, ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేష్ కాంబినేషన్లో సినిమా రానున్నదంటూ ఓ వార్త ఫిల్మ్ వర్గాల్లో బాగా వినిపిస
శ్రీకాకుళం నేపథ్యంతో కూడిన 80వ దశకపు పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్ధన’. అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ కథానాయిక. రవికిరణ్ కోలా దర్శకుడు. దిల్�