పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్(హైదరాబాద్) అడిషనల్ ఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. ఆర్టీవో, ఎంవీఐ కార్యాయాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైస�
రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో ఫీజు వివరాలు, ైస్టెపెండ్ తదితర అంశాల గురించి ఆరా తీశారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం పట్టివేత అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట్ జిల్లా గజ్వేల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన రెండు ల
ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఫ్లాట్ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్కు చెందిన చీ�
నిమ్స్లో అగ్ని ప్రమాద ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పటాకులు, సూట్ కేసు కేసుల్లో ఒక్కో చిక్కుమూడి వీడుతున్నట్లు కనిపిస్తోంది. నిమ్స్లో జరిగిన అనేక ఎపిసోడ్లకు బాధ్యుడిగా చెబుతున్న ఓ అ�
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో సత్తనపల్లిలో అధికార పార్టీ నాయకుడికి చెందిన రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు స్పెషల్ టాస్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేశార�
ఓవర్లోడ్తో వెళ్తుతున్న బూడిద లారీలపై రోడ్డు రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ‘ఎన్టీపీసీ యాష్ ఉచితం ఉత్తదే.. ‘లోడింగ్ పేరిట దందా? ‘బూడిద లారీ పక్కదారి?’ శీర్షికన ‘నమస్తే తెలంగా
ధాన్యం వ్యవహరంలో రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు గత కొంతకాలంగా జిల్లాలో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత నెల జిల్లాలోని బీచుపల్లి సమీపంలోని విజయ ఆయిల్ మిల్ గోదాంలో 300 బ
జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహించాల్సిన విజిలెన్స్ విభాగంలోని కొందరు అధికారులు హైడ్రాలో పనిచేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. మున్సిపల్లో జరిగిన అక్రమాలపై గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ కౌన్సిలర్లతో కలిసి ఆందో�
Uttar Pradesh | ఓ లంచగొండి ఎస్ఐ విజిలెన్స్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు.. లంచం డబ్బును నోట్లో వేసుకుని నమిలే ప్రయత్నం చేశాడు. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం ఆ నోట్లను బయటకు తీసేందుకు
మునిపల్లి : లారీలో అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యన్ని పక్క సమాచారంతో పట్టుకున్నమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి మహారష్ట్రకు అక్రమంగా �