Air India Crash : ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాయి. బోయింగ్, హానీవెల్ సంస్థలపై డెలావేర్ కోర్టులో ఆ కేసు వేశారు.
Pahalgam Victims Families | తమ కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని పహల్గామ్ బాధిత కుటుంబాలు వాపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
మండలంలోని భూంపురంలో బుధవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబ సభ్యులను బీఆ�
భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి గురువారం పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కమ్మర�
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడు ప్రమాదం పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప�
సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పరిశ్రమ వర్గాలతో పాటు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీహారుకు చెందిన కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలా�
సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగ�
ఉత్తరప్రదేశ్లో నాలుగు నెలల క్రితం జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఎంతోమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల్ని ఆదుకోవాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన విధిని నిర్�
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లార�
అగ్ని ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం అత్యంత బాధాకరమని, మనసున్న ఎవరికైనా గుండె తరుక్కుపోతుందని, హైదరాబాద్ చరిత్రలోనే ఇది దురదృష్టకరమైన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Victims Families | ఇవాళ తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన దుర్గనోల్ల బుధవ్వ అనారోగ్యంతో మరణించగా.. ఆమె మృత దేహనికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి నివాళి అర్పించారు. బుధవ్వ మృతి పట్ల విచ�
క్వారీలో పడి ముగ్గురు యువకులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపులేన్నట్లు వ్యవహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అసహనం వ్యక్తం చేశా రు. బుధవ�
‘సార్ మా వాళ్లు చనిపోయారని అనిపిస్తుంది. వాళ్లు బతికి ఉండే చాన్స్ లేదు. చెప్తున్నా వినకుండా మా వాళ్లు ఆ రాత్రి డ్యూటీకి వెళ్లారు. టన్నెల్ మా వాళ్లను బలి తీసుకున్నది. ప్రభుత్వం కనికరించి వారి కుటుంబసభ్�