ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు మీడియాతో సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలను కంట్రోల్ రూం వద్దే ఉంచి ‘తమ కంట�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్పేటకు చెందిన చీక�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్లో హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Varun Gandhi | ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు జీతంలో కొంత భాగాన్ని ఇవ్వాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) కోరారు. ఈ మేరకు తోటి ఎంపీలకు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను మొదట ఆదుకోవాలని, ఆపై వారికి న్య�
కరీంనగర్ : జిల్లాలోని చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబ లోని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వారి కుటుంబ సభ్యులను మంత్రి గంగులకమలాకర్ పరామర్శి�
కురవి : కురవి మండలంలోని బలపాల, నల్లెల్ల గ్రామాల్లో పలు కారణాలతో బాధపడుతున్న టీఆర్ఎస్ కుటుంబాలను డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పారు. బలపాల లక్ష్మీతండాకు చెందిన �
పరిహారం అంతజేత | ఇటీవల గోల్నాక డివిజన్ పెరెల్గార్డెన్ పంక్షన్ హాల్లో ప్రమాదవశాత్తు గోడ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ కార్యాలయంలో స్థానిక కార్�
మంత్రి హరీశ్రావు | జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.