హెచ్ఎండీఏ నెత్తిన ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. సంబంధం లేని వ్యవహారంలోకి హెచ్ఎండీఏను లాగి రైతులకు సమాచారం లేకుండా చేస్తోంది.
Beeram Harsha vardhan reddy | నిరుపేద కుటుంబానికి చెందిన రాణి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణ సహాయంగా రూ. 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు.
తెలిసిన వారే మహిళలను వేధిస్తుండటం, చనువుగా ఉన్న సమయం లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై బాధితులు షీటీమ్స్ను ఆశ్రయిస్తున్నారు.
వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి నుంచే భయం భయం నెలకొన్నది. తిప్పాపూర్ చౌరస్తా నుంచి మూలవాగు రెండో బ్రిడ్జి వరకు భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లు దూసుకురాగా, రాత్రంతా భయానక పరిస్థితి కనిపించింది.
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన సురకంటి భూమా రెడ్డి, లక్ష్మీ అనే వృద్ధ తల్లిదండ్రులను కొడుకు లింగారెడ్డి, కోడలు పుష్పలత, మనుమడు రంజిత్ చంపుతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని మంగళవారం జిల్లా ఎస్పీక
IG Ramesh | రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు ఐజీ రమేశ్. కొత్తగా విధుల్లోకి వస్తున్న కానిస్టేబుళ్లు శిక్షణా సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలు, క్రమ శిక్షణను విధి నిర్వహణలో అమలు చేయాలన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండానే కూల్చివేడంతో బాధిత క�
Victims' Belongings | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మృతుల వస్తువులను సేకరించేందుకు కొందరు వ్యక్తులు సహకరిస్తున్నారు.
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 202 మందిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఇప్పటి వరకు 157 మంది మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.
పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
270 saplings planted | గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మృతులకు ఒక వ్యక్తి వినూత్నంగా నివాళి అర్పించారు. ఈ విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం పలువురితో కలిసి 270 మొక్కలు నాటా�