అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
Ghmc Officers | జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల పహారాలో షాపులు నేలమట్టం చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో ఏరియా పరిధిలోని వ్యాపారులు వారిని అడ్డుకున్నారు.
అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లను ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకూడదని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.
HYDRAA | తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ బుల్డోజర్' రెండోరోజు ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం బాధితుల రోదనలతో �
అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మంగళవారం ‘తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదు�
మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు. కోఠిలోని మహిళా వర్సిటీలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయిప్రియ, బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న నందిని, హైదరాబ
మద్దూర్ పట్టణంలో అభివృద్ది పనుల పేరిట ప్రధాన రహదారులను రెండు లైన్లుగా మార్చే క్రమంలో రేణివట్ల చౌరస్తా నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు రెండువైపులా 70 ఫీట్ల రహదారిని విస్తరించే పనుల్లో భాగంగా శనివారం అర
తమ ఇళ్లు అసలు చెరువు హద్దుల్లోనే లేవంటూ ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. హైడ్రా చేస్తున్న వ్యవహారంపై సియేట్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు తమ సర్వే నంబర్లలో తవ్వ�