తమకు ఇచ్చిన గడువు పూర్తయినా నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించడం లేదని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని వాసవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ కార్యాలయానికి శనివారం పెద్దసంఖ్యలో బాధితులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్ర
Congress councillor | కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు ఎండీ ఖాదర్ పాషా పేదల భూమిపై కన్నేసి కబ్జా చేశాడు. తాము ఎంతో కష్టపడి కొన్న భూమిని ఎండీ ఖాదర్ పాషా కబ్జా చేశారు అంటూ బాధితులు మండుటెండను కూడా లెక్కచేయకు
MLC Shambipur Raju | బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయన్నారు. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపు�
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు
Ghmc Officers | జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల పహారాలో షాపులు నేలమట్టం చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో ఏరియా పరిధిలోని వ్యాపారులు వారిని అడ్డుకున్నారు.
అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లను ప్రస్తావించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బాధితుల పేర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించకూడదని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది.
ఖమ్మం వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. గురువా రం ఖమ్మం ప్రెస్క్లబ్లో వారు మీడియా తో మాట్లాడారు.
HYDRAA | తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని.. హైడ్రా అధికారులు తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలను చేపడుతున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ బుల్డోజర్' రెండోరోజు ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం బాధితుల రోదనలతో �
అన్యాయం జరిగిన వారికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు మంగళవారం ‘తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదు�