MLA Naini Rajender Reddy | భూకబ్జా వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్�
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల ప్రాంతంలో ఇండ్లు కూల్చివేసిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భూదాన్ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో బాధితులు శనివారం ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ చ�
Kirti Kulhari | బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి సైబర్ మోసానికి గురైంది. తన ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో అప్రమత్తమైన కీర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగి�
CP Amber Kishore Jha | బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం ( Justice) అందేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు.
Chief Justice Neelima | కోర్టు లైజనింగ్ అధికారి న్యాయవ్యవస్థకు, పోలీసు శాఖకు మధ్య సమర్థవంతమైన వారధిగా వ్యవహరించాలని, కేసుల విచారణకు సంబంధించిన సమాచారం, సమన్లు, వారెంట్లు, ఇతర కోర్టు ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా స
YS Jagan | విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు.
Sabitha Indra Reddy | వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు.
Visakha Incident | విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్ లో ఎంసీఎంఎస్-2, ఎస్టీసీ-3లో హీట్ ఎఫ్జీలో 1500 డిగ్రీల వేడి కలిగిన మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది.
తమకు ఇచ్చిన గడువు పూర్తయినా నిర్మాణాలు పూర్తిచేసి అప్పగించడం లేదని బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని వాసవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ కార్యాలయానికి శనివారం పెద్దసంఖ్యలో బాధితులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్ర
Congress councillor | కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు ఎండీ ఖాదర్ పాషా పేదల భూమిపై కన్నేసి కబ్జా చేశాడు. తాము ఎంతో కష్టపడి కొన్న భూమిని ఎండీ ఖాదర్ పాషా కబ్జా చేశారు అంటూ బాధితులు మండుటెండను కూడా లెక్కచేయకు
MLC Shambipur Raju | బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్గా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయన్నారు. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపు�
కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు భూ సేకరణ గ్రహణం వీడడం లేదు. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1090కోట్లతో చేపట్టిన వంతెనలు, అండర్
అవకతవకలకు పాల్పడ్డారు. ఆ కంపెనీని దివాళా తీయించి, 1100 మంది షేర్ హోల్డర్స్కు కుచ్చుటోపీ వేయాలని కుట్ర చేశారు. రూ. 10 కోట్లకుపైగా కార్పొరేట్ కుంభకోణానికి తెరలేపారంటూ.. కంపెనీ ప్రస్తుత డైరెక్టర్, మరికొందరు