కన్నడ సొగసరి రష్మిక మందన్న ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఓ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి ఆమె ఈ తరహా కథాంశంలో భాగం కావడం ప్రాధాన్య�
రొమాంటిక్ కామెడీ చిత్రాలతో పాటు చారిత్రక నేపథ్య చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో వికీ కౌశల్. ఈ క్రమంలో ఆయన మరో హిస్టారికల్ మూవీలో నటించబోతున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ రూపొ�
బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. జీవన శైలిలో కఠిన నియమాలు పాటించాలి. ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాల్సి ఉంటుంది. అధిక పోషకాలు కలి�
వివాహానంతరం కూడా బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ జాబితాలో ఆమె నాలుగోస్థానంలో నిలిచింది.
బాలీవుడ్ నాయిక భూమి ఫెడ్నేకర్ నటించిన కొత్త సినిమా ‘గోవింద్ నామ్ మేరా’. వికీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో...దర్శకుడు శశాంక్ కైతాన్ తెరకెక్కించారు.
Katrina Kaif | జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో క
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రజక్త కోలికి మంచి పేరుంది. యూట్యూబ్లో ఆమె చేసిన కామెడీ ప్రోగ్రామ్స్కు కూడా అభిమానులున్నారు. నెట్ఫ్లిక్స్లో ‘మిస్మ్యాచ్డ్' వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యి ప్రజక్�
అప్పట్లో తమ పెళ్లి ముచ్చట చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ తారలు వికీ కౌశల్, కత్రీనా కైఫ్. ఈ జంట ప్రేమలో పడుతుందని, పెళ్లి చేసుకుంటారని ఎవ్వరూ ఊహించకపోవడమే ఇలా అవాక్కయ్యేందుకు కారణం. మిగతావారి �
బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ గత ఏడాది వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి జరిగింది. తన
Govinda Naam Mera | బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్�
హద్దులు దాటే అమృతమూ విషయమైనట్లు..మితి మీరిన అభిమానం ఓ వ్యక్తిని కటకటాల పాలు చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ను విపరీతంగా ఇష్టపడే మన్వీందర్ సింగ్ అనే అభిమాని ఆమె పెళ్లి చేసుకోవడాన్ని
బాలీవుడ్ జంట కత్రినా కపుల్, విక్కీ కౌశల్ను చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సోమవారం అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ముంబై: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంటకు బెదిరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని శాంటాక్రజ్ పోలీసు స్టేష