రాష్ట్రపతి పదవికి తన పేరు నలిగినప్పటికీ చివరికి పక్కన పెట్టడంపై వెంకయ్యనాయుడు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. మరో 45 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ పదవి ముగిసిపోతే ఆయన ఖాళీ అయిపోతారు. ఉపరాష్ట్రపతి పదవి రెండ
అనే నేను దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా రాష్ట్రపతిగా అధికార విధులను విశ్వాసబద్దంగా నిర్వహిస్తానని, నా శక్తిసామర్థ్యాల మేరకు రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమం కోసం...
Talasani Srinivas yadav | గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav ) అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న
కాలాన్ని గౌరవించుకోవడం ప్రకృతిని పరిరక్షించుకోవడమే ఉగాది పండుగ ప్రధాన సందేశమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ
దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు అన్నారు. నవయుగ భారతి రూపొందించిన �
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఎన్నికల్లో జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నాడు. ఆఖరి రోజైన శుక్రవారం గోపీచంద్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. తొలుత ప్రధాన �
అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం రావాల్సిన ఉపరాష్ట్రపతి రైలు ద్వారా సాయంత్రం 5.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఉంగ