స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులతోపాటు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పెద్దపీట వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తన సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఆయా వర్గాలక�
సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యమంలో కీలకంగా పనిచేయడమే కాదు, పార్టీలో నిస్వార్థంగా నిబద్ధతతో సేవలందిస్తూ.. రైతుల అండగా నిలుస్తున్న ఆయనకు మంత్రి కేటీఆర్, �
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు
న్యూఢిల్లీ : భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ధన్ఖర్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమ�
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ఆర్జేడీ రెండు సార్లు సీఎంగా చేస్తే, బీజేపీ ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. బీజేపీ-జేడీయూ మధ్య 17 ఏళ్ల
Vice Presidential election | భారత ఉప రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి జగ్దీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇవాళ ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిస
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత క
మానవ మనుగడకు చెట్లు జీవనాడులని విపక్ష పార్టీల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా పేర్కొన్నారు. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నివాసంలో రాజ్యసభసభ్యుడు, గ్రీన్ ఇండ�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య పోటీ లాంఛనప్రాయ పోరు కాదని ఎన్నో అంశాలు చోటుచేసుకోవచ్చని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వా అన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�
ఒక విద్యుత్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్కు సంబంధించి ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలపై రెండు కంపెనీలకు చెందిన ఆరుగురు అధికారుల్ని గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ సందర్భంగా నఖ్వీ సేవలను మోదీ ప్రశంసించారు. కేంద్ర మైనార్టీ �
రాష్ట్రపతి పదవికి తన పేరు నలిగినప్పటికీ చివరికి పక్కన పెట్టడంపై వెంకయ్యనాయుడు గుర్రుగా ఉన్నారని తెలుస్తున్నది. మరో 45 రోజుల్లో రాజ్యసభ చైర్మన్ పదవి ముగిసిపోతే ఆయన ఖాళీ అయిపోతారు. ఉపరాష్ట్రపతి పదవి రెండ