అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం రావాల్సిన ఉపరాష్ట్రపతి రైలు ద్వారా సాయంత్రం 5.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఉంగ
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 19న విశాఖపట్టణానికి రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ నగరానికి చేరుకుని �
New Delhi | ప్రఖ్యాత కార్ల కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ప్రెసిడెంట్, ఎండీగా ఇంతకాలం బాధ్యతలు చేపట్టిన అనురాగ్ మెహ్రోత్రా ఆ కంపెనీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు
వినాయక చవితి | వినాయక చవితి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని అందిస్తూ, సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపుహైదరాబాద్, సెప్టెంబర్ 4: కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ ప్రజలకు చవకైన ధరల్ల�
ఉపరాష్ట్రపతి వెంకయ్య | పారాలింపిక్స్లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్ను ఉపరాష్ట్రతి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణమని అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో గొప్ప కార్యక్రమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కూతురు దీపావెంకట్ ప్రశంసించారు. గ్రీ�
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన | కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.