కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా, రూ.8.20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోట వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.
సిరిసిల్లలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 7వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. వార్సికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండు
తాళ్లపాక అన్నమాచార్యులు అంటే వేలాది కీర్తనలతో వేంకటేశ్వర స్వామిని వినుతించిన సంగతే చాలామందికి తెలుసు. కానీ ఆయన కీర్తనలే కాకుండా శతకాలు, ద్విపదలు ఇలా చాలా రచనలే చేశారు. వాటిలో ఒకటి ‘వేంకటేశ్వర శతకం’. అన్�
‘ఒరిగామి’ అంటే కాగితాన్ని మడతలు చేసి వివిధ ఆకృతులు, చిత్రాలు తయారు చేసే ఒక కళ. ఈ కళతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల హోల్డర్ రవి కుమార్ తోలేటి (Ravi Kumar Toleti) అద్భుతమైన శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని తయారు చేశారు. ఈ
Brahmotsavam | మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో జరుగుతున్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రెండవ రోజు స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
Lakshmi Narasimha Swamy | ఇప్పపల్లి, గంభీర్పూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల సంత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలను, అన్న ప్రసాద వితరణ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వేంకటేశ్వర స్వామి (Vattem Venkateswara Swamy Temple) ఆలయంలో బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు �
Tirumala | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. రాజకీయ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.