ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
నేటి మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మంగళవారం రాత్రి నుంచే రంగురంగుల విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వ క్షేత్రంలో మూడు రోజుల ఉత్సవాలు వైభవంగా మొద�
రాజకీయ కక్ష సాధింపులతోనే ఏడాది గడిపిన కాంగ్రెస్ పాలకులు, పాలనను గాలికి వదిలేశారు. దీంతో రాష్ట్రంలో అన్నిరంగాలూ సమస్యలతో నీల్గుతున్నాయి. రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి వేములవాడ ఆలయ కోడెల అక్రమ తరలింప
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కోసం స్వామివారికి అరగంట ఆలస్యంగా నైవేద్యం సమర్పించడంతో భక్తులు మండిపడ్డారు.
రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వామివారికి ఆదాయాన్ని గడించే నాలుగు శాఖలే టార్గెట్గా చేసుకొని కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలతో సోదాలు చేడ
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను రామాయణ సర్యూట్ కింద అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఎములాడ కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తాకిడి కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసిన భక్తుల�
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఉతంఠ రేపుతున్నది. గత నెల 21న నిర్వహించిన సమావేశంలో ఆలయాల్లో తిష్ట వేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన నేపథ్య�
PM Modi | తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ ఆలయాన్ని (Vemulawada Temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు.
మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని సుమారు 50వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.32లక్షల ఆదాయం సమకూరినట్లు �
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి హెచ్ఎండీఏ నుంచి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. సోమవారం వేములవాడ రాజన్నను ఆయన దర్శించుకున్నారు.