2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
Koppula Eshwar | తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని,
వేములవాడ : శ్రావణమాసం చివరి సోమవారం రాజన్నకు రికార్డుస్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. 75 వేల మందికి పైగా భక్తులు తరలిరావడంతో సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కోడె మొక్క�
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టెంపుల్ వద్ద ఓ పసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 28 రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన ల�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అ�
యాదాద్రి ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి రాజన్న క్షేత్రంలో వైటీడీఏ బృందం వేములవాడ/మల్యాల, ఏప్రిల్ 4: వేములవాడ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతోపాటు కాకతీయ వైభవం ఉట్టిపడేలా రాజన్న ఆలయ అభివృద్ధి నమునాలను రూపొందిస్త
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత
వేములవాడ : మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు నిషి పూజ నిర్వహించారు.