హైదరాబాద్ : వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారి(Vemulawada temple)టీతో డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy ) అధ్యక్షతన సమీక్ష(Review ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కాగా, వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు.