రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సొమ్మును రాష్ట్ర ఉన్నతాధికారులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. లక్షలాది రూపాయల వేతనాన్ని నచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.
వందల ఏండ్ల చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేయాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సూచించారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంట్ పిల్లర్లతో నిర్మించి భక్త�
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బీఆర్ఎస్ నియోజకవ
Vemulawada | భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేములవాడ రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Vemulawada | వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం వేములవాడ రాజన్న సన్నిధి సాక్షిగా బయటపడింది. ‘దుష్ట కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలనే’ ప్రజల ఆకాంక్ష కనిపించింది.
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బది‘లీలలు’ జరుగుతున్నాయి. ఉన్నతాధికారులకు నచ్చినోళ్లకు అందలం ఎక్కిస్తూ వారు ఎంచుకున్న ఆలయానికి పంపిస్తున్నారని, మరికొందరికి మాత్రం నిబంధనల పేరు చెప్పి మొండిచేయి చూపుతున్నారనే
వేద సంరక్షణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత చతుర్వేద స్మార్త పరీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. వేదసంరక్షణలో భాగంగా �
వేమలవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము విస్తరణకు వ్యతిరేకం కాదని, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా తమకు పరిహారం చెల్లించి కూల్చివేయాలంటూ వ్యాపారులు చేసిన విన్న
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగ�
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి