వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలను కల్పించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాల కోసం 3.44కోట్లు వెచ్చించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నది. వేములవాడ రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో ఓ సామాన్య రైతుకు సంబంధించిన నగదు జమ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్ట
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బద్ది పోచమ్మ అమ్మవారికి మొకులు చ
నేను ఇటీవల వేములవాడకు వెళ్లినప్పడు అక్కడ మీడియా సమావేశం ద్వారా ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. సమ్మక్క-సారక్క జాతర పూర్తయ్యేవరకు వేములవాడలో పనులను ఆపాలని, భక్తుల మనోభావాలు దెబ
Vemulawada | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ ప్రధాన ద్వారం మూసివేసి, పరిసర ప�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సొమ్మును రాష్ట్ర ఉన్నతాధికారులు హారతి కర్పూరంలా కరిగిస్తున్నారు. లక్షలాది రూపాయల వేతనాన్ని నచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.
వందల ఏండ్ల చరిత్ర కలిగిన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేయాలని మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ సూచించారు. ఆలయాన్ని నాలుగు స్తంభాల సిమెంట్ పిల్లర్లతో నిర్మించి భక్త�
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం బీఆర్ఎస్ నియోజకవ
Vemulawada | భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేములవాడ రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Vemulawada | వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై వ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం వేములవాడ రాజన్న సన్నిధి సాక్షిగా బయటపడింది. ‘దుష్ట కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలనే’ ప్రజల ఆకాంక్ష కనిపించింది.