వేములవాడ రాజన్నకు భక్తులు సమర్పించే తలనీలాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ గడువు ముగియడంతో ఆలయ అధికారులే సిబ్బంది ద్వారా భద్రపరుస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు సరిగా లేకపోవడం, ప్రత�
వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రానికి రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.45 లక్షల విరాళాన్ని ఈవో వినోద్రెడ్డికి అందజేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడ రాజన్నను దర�
రాజన్న కోడెలు దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తున్నది. భక్తులు సమర్పించిన నిజ కోడెలను పక్కదారి పట్టిస్తున్నట్టు వెలుగు చూస్తున్నది. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా గోశాల నిర్వాహకులకు కోడెలను అందించే వి�
Konda Surekha | మంత్రి కొండా సురేఖ( Konda Surekha) వేములవాడ రాజన్నను (Vemulawada Rajanna) దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చి మొక్కులు(Pujas) తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మనవడి పుట్టు వెంట్రుకల మొక్కలు స్వామివారికి చెల్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలో భాగంగా ముదిరాజ్లకు చెరువులు, కుంటలు, గుట్టలపై హక్కులు కల్పించాలని ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకా�
మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చే�
వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆదివారం వెల్లడించారు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని, ఓపెన్స్లాబ్ను సుందరంగా తీర్చి�
రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ.99.80 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వివరాలు వెల్లడించారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జా త
వేములవాడకు చెందిన చొప్పకట్ల భాను రచించిన వేములవాడ వైభవం పుస్తకాన్ని త్యాగరాజస్వామివారి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాజన్న ఆలయ వేదికపై ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు.
రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ కార్గో ద్వారా రాజన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఏడాదిన్నర కార్గో ద్వారా రాష్ట్ర ప్రజలకు విస్తృత సేవలు అ�
పోటెత్తిన భక్త జనం | వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు.