రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ కార్గో ద్వారా రాజన్న ప్రసాదాన్ని భక్తులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఏడాదిన్నర కార్గో ద్వారా రాష్ట్ర ప్రజలకు విస్తృత సేవలు అ�
పోటెత్తిన భక్త జనం | వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు.
మట్టి గిన్నెలకు మళ్లీ జీవంఆధునికతతో కొత్త రూపుమార్కెటో ఎన్నో రకాల వెరైటీలుఇష్టపడుతున్న నేటితరంవేములవాడ/హుజూరాబాద్, మార్చి 27: ఒకప్పుడు మన జీవితాలతో మమేకమై, మధ్యలో కనుమరుగైన మట్టి పాత్ర మళ్లీ వంటింట్లో�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సలహాదారు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ అధికారి పెంటారెడ్డి, దేవాదాయశాఖ ఎస్ట