రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూప�
ఢిల్లీ టీఆర్ఎస్ భవన్ పనులు మొదలు ప్రారంభించే అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 22,300 చదరపు అడుగులలో నిర్మాణం జీ ప్లస్ త్రీ భవనం.. మొదటి అంతస్థులో అధ్యక్షుడి చాంబర్.
Talasani Srinivas yadav | కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి దేశ వ్యాప్త ఎన్నికలకు బీజేపీ సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా మాట్లాడుతామంటే కుదరదని చెప్పారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టడమే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టాడని, ఆయనకు ఆస్తులు కొత్త కాదని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
భీంగల్: తెలంగాణ అన్ని కులాలు, మతాల సమ్మిళితమని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర�
తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయి
బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులత�
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆశ వర్కర్లకు సెల్ఫోన్ల పంపిణీ వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల �
17,568 కోట్లతో రోడ్ల అభివృద్ధి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే తెలంగాణలో ఏడేండ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందని �
మోదీ సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో
నియోజకవర్గ దవాఖానల్లో సకల సౌకర్యాలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ప్రారంభించిన వేముల కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �