ఎర్రగడ్డ, బొల్లారం, గడ్డిఅన్నారంలో పర్యటన పేదలకు మెరుగైన వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కంటోన్మెంట్/ వెంగళరావునగర్/ ఎల్బీనగర్, ఆగస్టు 3: హైదరాబాద్తోపా�
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా స్వల్పమార్పులతో సూచనలు ఆర్కిటెక్ట్లతో మంత్రి వేముల సమావేశం రెండు నెలల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, జూలై 21 (నమస్�
హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమ
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులు, ప్రముఖ ఆర్కిటెక్ట్ లతో రాష్ట్ర
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం నగరంలోని ఎర్రమంజి�
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�
తెలంగాణ అభివృద్ధి చెందుతున్నందుకా? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? బండి సంజయ్ని ప్రశ్నించిన మంత్రి వేముల గాంధారి, జూలై 5: బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న�
హైదరాబాద్ : నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ
జలదోపిడీ చేస్తున్న ఆంధ్రాపాలకులపై పోరాటం వాటాలు పంచని కేంద్రంపైనే మా అక్కసు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాప్రజలకు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్తోపాటు, తెలంగ�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియేట్ హరితభవనాల నిర్మాణాల సరసన చేరిందని రోడ్లు, భవనాలశాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం ఖలీల్వాడి, జూన్ 6: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్య�
దాతృత్వం చాటుతున్న మంత్రి ప్రశాంత్రెడ్డి కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు స్నేహితులతో కలిసి రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత �