యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని నెమిలే క్రాస్ రోడ్ వద్ద మంగళవారం యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే వారి హెల్�
మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఐ ఎల్.భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో పికప్, కారులో ప్ర�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అబ్జర్వర్ రాజేశ్కుమార్సక్సేనా ఐపీఎస్(ఐజీపీ) సూచించార
మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో ప్రయాణిస�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎస్పీ అఖిల్మహజన్ ఆధ్వర్యంలో రాత్రిబంవళ్లు ముమ్మురంగా
రామాయంపేట జాతీయ రహదారి 44పై వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆదివారం వాహ�
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల వద్ద చెక్పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు, మద్యం తరలించేవారిపై నిఘా ఉంచార�
మండలంలోని రవీంద్రనగర్-1,2 బాబాపూర్ గ్రామాల్లో సీఐ సాధిక్ పాషా ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, టీఎస్ఎస్పీ సిబ్బందితో ప్రధాన రహదారి గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎన్నికలపై ప్రజలకు అవ�
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టార
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.85లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెరవల్లికి చెందిన రాంచందర్ శనివారం ట
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి చెక్పోస్ట్ వద్ద శనివారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వరంగల్కు చెంది న గంట మహేశ్ వద్ద రూ.1,20,700, వరంగల్ కు చెందిన
కాసిపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి సమీ పంలో ఏర్పాటు చేసిన పోలీస్చెక్ పోస్ట్ వద్ద కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.
జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.