దండేపల్లి, ఏప్రిల్2 : మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.
గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద రూ.1,30,500 స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎస్టీం ఇన్చార్జి విజయ్ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.