జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామమైన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొడుతుంది.
Speed breakers | నారాయణపేట జిల్లా ఊట్కూర్ చెక్పోస్టు సమీపంలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని ఎంపీజే జిల్లా అధ్యక్షుడు ఖాజీమ్ హుస్సేన్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు సాజిద్ సిద్ధికీ డిమాండ్ �
ACB Raids | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్పోస్టుపై (Wankidi check post ) ఏసీబీ అధికారులు దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
Maharashtra Chicken | వింత వ్యాధితో కోళ్లు చనిపోతున్న దృష్ట్యా కామారెడ్డి జిల్లాకు చెందిన అధికారులు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే కోళ్లపై ఆంక్షలు విధిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలంలోని కొడిచర�
జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీపీ సునీల్దత్ ఆదేశించారు. ‘మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్ గ�
Manipur violence | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
చెక్పోస్టుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం సాలూరా వద్ద ఉన్న తెలంగాణ -మహారాష్ట్ర అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా ఏ�
మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో ప్రయాణిస�
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని చెక్పోస్టులో సోమవారం ఎన్నికల అధికారులు రూ.లక్ష పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన స్వామి కారులో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్నాడు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలో�
ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ సమన్వయంతో పని చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారెడ్డి అన్నారు.
తెలంగాణ-కర్నాటక బార్డర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో కట్టుదిట్టమైన నిఘా చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ముందుగా కలెక్టర్తోపాటు ఎస్పీ కోటిరెడ్డి కలిసి చెక్ప�
చెక్పోస్టుల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. గోపి సూచించారు. గురువారం మొగ్దుంపూర్ చెక్ పోస్టును సీపీ సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించి మాట్లాడారు.