గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ విజృంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, కోడిగుడ్ల ధరలు భగ్గుమనడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతానికి పైకి ఎగబాకింది. జూలై నెలలో 1.61 శాతంగా నమోదైన రిట�
Health tips | కాయగూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక వ్యాధుల న�
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టుగా ఉంటారు కొందరు. పెరటి మొక్కలు నాటిన మొదటిరోజు నుంచే.. అవి ఎప్పుడు పెరుగుతాయా? ఎప్పుడు పూలు, కాయలు ఇస్తాయా? అని కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు.
ఆహార అలవాట్లను కూడా.. కాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇష్టమైన వంటకమైనా.. సీజన్కు సెట్కాకుంటే పక్కన పెట్టేయాలి. లేదంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, వేసవిలో కొన్ని కూరగాయలతో అనారోగ్యం పొంచి ఉ
పాకిస్థాన్లో ఓ హిందూ మంత్రిపై కొంతమంది టమోటోలు, ఆలుగడ్డలతో దాడికి పాల్పడ్డారు. సింధ్ ప్రావిన్స్లో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి కాలువ నిర్మాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న ఆందోళనకారు
Vikarabad | గత రెండు,మూడు రోజులుగా భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడైపోయాయి.
Terrace Garden | స్వచ్చ్ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ ఇవాళ నగరంలోని కిసాన్ నగర్ ఏరియాలో పర్యటించారు. ఈ ప్రాంతంలో పలు నివాస గృహాలను సందర్శించి గృహ యజమానులు సాగు చేస్తున్న మిద్దె తోటల�
Women's Day | కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన మహిళలను సన్మానిస్తూ వారి సేవలను కొనియాడుతున్నారు.
మనం తినే తిండి మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మన బతుకు చక్రం ముందుకు కదిలేలా చేస్తుంది. అందుకే, పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మనం తినే ఆహారం పోషకాలకు బదులుగా �
రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చునని ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం తేల్చింది. కూరగాయలు, పండ్లు తినటం వల్ల ఏమైనా లాభముందా? అని 179 మంది లివర్ క్యాన్సర్ రోగులపై ఫ్ర
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం సవరించింది. వీటి సేకరణ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచింది.
నారాయణగూడలోని ఇండియన్ దర్భార్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో అప్రరిశుభమైన వాతావరణం, బొద్దింకల బెడద ఉన్నట్లు గుర్తించారు.