సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంత రైతులు విభిన్న రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరుకు, ఆలుగడ్డ, పసుపు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఆలుగడ
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు మొక్కలు. వీటి వల్ల పంటలు నాశనం అవుతాయి. కలుపు మొక్కలను నివారించేందుకు కలుపు మందుతో పాటు కలుపు మొక్కలు తొలగించేందుకు కూలీలు అవసరం.
భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న, వేరుశనగ, పెసర, లోబాన్, బీర, కాకర, టమాట పంటలు బాగా దెబ్బతిన్నాయి.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఏటా వానకాలంలో సహజంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి.
కందుకూరు మండలం వాణిజ్య పంటలతో పాటు కూరగాయాల సాగుకు ప్రసిద్ధి. వానకాలంలో రైతులు సాధారణంగా పత్తి, కంది, మొక్క జొన్నల పంటల తర్వాత కూరగాయాల సాగుకు ప్రాధాన్యతను ఇస్తారు.
కాకర అనగానే అందరికీ చేదు గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్ఠ స్థానం ఉన్నది. మార్కెట్కు అనుగుణంగా పంట ను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించొచ్చని నిరూపించాడు మండలంలోని సంగాయిగుట్�
కూరగాయల సాగులో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. అధిక గ్రామాలు కూరగాయల పంటలను సాగు చేస్తూ హైదరాబాద్లోని పలు మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.
Best Technique in Cultivation | వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
carrot cultivation | క్యారెట్ పంట శీతాకాలానికి అనువైన పంట. ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో క్యారెట్ విత్తుకోవడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.