బాలకృష్ణ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'వీరసింహారెడ్డి' నిలిచింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే ఏకంగా హాఫ్ స
ప్రస్తుతం బాలయ్య అభిమానులున్నంత ఖుషీలో ఏ హీరో అభిమాని లేడు. అఖండతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. అదే ఊపులో సంక్రాంతికి వీరసింహా రెడ్డితో వచ్చి సంచలన విజయం సాధించాడు.
వీరసింహా రెడ్డితో బాలయ్య అఖండ రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ వచ్చినా.. టాక్తో సంబంధంలేకుండా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది. త�
అదేంటో ఒక్కోసారి కొంతమందిని అదృష్టం అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య విషయంలో ఇదే జరిగింది. ఈ సంక్రాంతికి ముందుగా బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను పలకరించాడు. రిలీజ్కు ముందు ఈ సినిమాపై
నటసింహం నందమూరి బాలకృష్ణ రీల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అని నిరూపించుకున్నాడు. తాజాగా బాలయ్య ఓ క్యాన్సర్ పేషెంట్కు సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు.
సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్లో రిలీజైన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్గా సేఫ్ అయ్యే చాన్స్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం స
ఎప్పుడెప్పుడా అని అటు నందమూరి అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన వీరసింహా రెడ్డి గురువారం పెద్ద ఎత్తున రిలీజైంది. ఇక రిలీజైన మొదటి షో నుండి అన్ని చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులలు పడిపోయాయి.
ఫ్యాక్షన్ కథల్లో అద్భుతంగా ఒదిగిపోయి రక్తి కట్టిస్తారు బాలకృష్ణ. రాయలసీమ నేపథ్య కథాంశాలతో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ‘వీరసింహా రెడ్డి’ చిత్రం ఆయన అభిమానులతో పాటు సామా�
అభిమాన హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా వచ్చిందంటే ఇంకా ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇన్నాళ్లు ఈ రచ్చ లోకల్లో మాత్రమ�
బాలకృష్ణ నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
ఇటీవలే ఈ షోకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్ మంచి వ్యూవర్షిప్ దక్కించుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్కు 'వీరసింహా రెడ్డి' టీమ్ వచ్చినట్లు తెలుస్తుంది.
రోజు రోజుకు సంక్రాంతి హీట్ పెరుగుతుంది. పందెం కోళ్ల తరహాలో సంక్రాంతికి నువ్వా నేనా అనే విధంగా తలపడడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ఇక బాదం, పిస్తాలతో పెంచిన పందెం కోడిలా బాలయ్య 'వీర సింహా రెడ్డి'తో సమరానికి
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుండి హైదరాబాద్కు బయల్దేరిన విమానం.. కాసేపటికే లోపం ఉన్నట్లు పైలెట్ గుర్తించాడు.
ప్రతీ ఏటా వచ్చే సంక్రాంతే అయినా.. ఈ సారి మాత్రం కాస్త ఎగ్జైటింగ్గా ఉంది. ఓ వెపు రెండు డబ్బింగ్ సినిమాలు.. మరో వైపు మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు. బాక్సాఫీస్ బరిలో నువ్వా.. నేనా అనే రీతిలో తలపడడానికి సి
సంక్రాంతి పోరుకు బాలయ్య సిద్ధమయ్యాడు. వీర సింహా రెడ్డి అంటూ గర్జిస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.