యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ సంస్థ నిర్మించింది. బాలయ్య ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి భారీ విజయం తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్యతో సినిమా చేయనుండ�
ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ నెలకొల్పేందుకు 'మా బావ మనోభావాలు' అంటూ సాగే మాస్ బీట్ను రిలీజ్ చేశారు.
సంక్రాంతి పోరు సిద్ధమైంది. నువ్వా నేనా అనే విధంగా పోటీ రసవత్తరంగా సాగుతుంది. ప్రతీ సంక్రాంతికి ఉండే పోటీనే అయినా ఈ సారి కాస్త మసాలా ఘాటు ఎక్కువైంది. ఓ వైపు బాలయ్య 'వీరసింహారెడ్డి'తో, మరోవైపు చిరంజీవి 'వాల్త
‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.