వారణాసి: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ను సోమవారం ప్రారంభించిన ప్రధాని మోదీ, దాని నిర్మాణంలో భాగమైన కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజ
వారణాసి: బాబా కాలభైరవుడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు. ఇవాళ కాశీలో పర్యటిస్తున్న ఆయన.. మొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలభైరవుడికి పూజ, అర్చన చేశారు. దీనిలో భాగంగా కాలభ�
వారణాసి: కాశీ విశ్వనాధ్ ఆలయ సుందరీకరణలో భాగంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.339 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నారు. తొలి దశలో ఇవాళ కొన్ని పనులను ప్రధాని మోదీ
ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్న మహిళా బెగ్గర్ | ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. ఇంగ్లీష్ మీద ఎంతో పట్టు ఉంటే కానీ.. అది సాధ్యం కాదు.
గ్రహణ మొర్రి పిల్లల పరిస్థితి నరకమే. మనస్ఫూర్తిగా తినలేరు, సరిగా మాట్లాడలేరు. పుట్టుకతో వచ్చే ఈ లోపం వల్ల ఎంతోమంది చిన్నారులు చిరునవ్వుకు దూరం అవుతున్నారు. కొందరైతే కుటుంబాలకూ దూరం అవుతున్నారు. ఆ పిల్లల �
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొలువై ఉండే అన్నపూర్ణదేవి విగ్రహం వందేళ్ల క్రితం చోరీ అయ్యింది. ఇటీవల కెనడాలో ఆ విగహాన్ని గుర్తించారు. అయితే మాతా అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఢిల�
వారణాసి: సాయంత్రం ఐదు దాటాక చీకట్లో మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్య పేర్కొన్నారు. ఒకవేళ స్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి వస�
లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. వైరల్ జ్వరాలు, డెంగ్యూ బారిన పడిన రోగుల తాకిడి పెరిగినట్లు జిల్లా ఆసుపత్రి వైద్య అ
ఉప్పొంగుతున్న గంగా, యుమనా నదులు | ఉత్తరప్రదేశ్లో భారీ వరదలకు గంగ, యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదుల నీటిమట్టం ప్రమాదకరస్థాయికి (84.73 మీటర్ల) చేరుకుంది. దీంతో లోతట్టు