Maha Shivaratri 2023 | కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం సుగమం చేయమంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష
MV Ganga Vilas cruise ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు ప్రయాణించే గంగా విలాస్ క్రూయిజ్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ నౌకకు పచ్
Ganga Vilas ప్రపంచంలోనే అత్యంత పొడుగైన క్రూయిజ్ సర్వీసు ప్రారంభంకానున్నది. యూపీలోని వారణాసి నుంచి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు లగ్జరీ క్రూయిజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 13వ తేదీన ఈ సిరీస్
Kasi | అన్నపూర్ణ కొలువుదీరిన కాశీపురి (varanasi )లో అడుగడుగునా అద్భుతమైన రుచులు పలకరిస్తాయి. దూధ్ గల్లీలో శుద్ధమైన పాలకోవా.. ‘కాస్త తినిపోవా’ అంటూ ఊరిస్తుంది. ఆ పక్కనే కచోరీ వీధిలో కరకరలాడే కచోరీలు ఓ పట్టు పట్టమంట
Encounter @ Varanasi | వారణాసిలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సోదరులు హతమయ్యారు. గతంలో ఓ ఇన్స్పెక్టర్ను కాల్పి చంపిన వీరిద్దరూ ఇలా ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో సోదరుడు పరారీలో ఉన్నాడు.
Kashi-Tamil Sangamam: కాశీలో నేటి నుంచి తమిళ సంగమం ఉత్సవాలు జరగనున్నాయి. తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి గురించి యూపీలో ప్రదర్శన చేయనున్నారు. తమిళ వంటకాలు అక్కడ గుమగుమలాడనున్నాయి. తమిళ సంగీత�
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
గమనించిన పెట్రోల్ బంక్లో పని చేసే సిబ్బంది వెంటనే స్పందించారు. కారు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి యజమానిని కిడ్నాప్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో కలిసి అతడ్ని కాపాడారు.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ కొనసాగింపునకు అం�
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�
వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార
ఈ నెల 2 నుంచి రూ.10 వసూలు.. విమర్శలతో వెనక్కు తగ్గిన అధికారులు వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. స�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల కాశీ విశ్వనాథ దేవాలయం పసిడి వర్ణంలో మెరిసిపోతున్నది. ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చిన 60 కిలోల బంగారంతో పసిడి వర్ణంలోకి మారిపోతున్నది. 23 కిలోల బంగారం ఉపయో�