వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార
ఈ నెల 2 నుంచి రూ.10 వసూలు.. విమర్శలతో వెనక్కు తగ్గిన అధికారులు వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. స�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల కాశీ విశ్వనాథ దేవాలయం పసిడి వర్ణంలో మెరిసిపోతున్నది. ఓ అజ్ఞాత భక్తుడు విరాళంగా ఇచ్చిన 60 కిలోల బంగారంతో పసిడి వర్ణంలోకి మారిపోతున్నది. 23 కిలోల బంగారం ఉపయో�
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో తాజాగా నిర్వహించిన సర్వేలో శివలింగం ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లా�
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే నిలిపివేయాలని వేసిన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు తమదే అని హిందువులు,
వారణాసి : ఓ వైపు పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరో వైపు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశన్నంటాయి. ఈ రెండింటిని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్ల�
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �