వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లెయింట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉ�
MLA Talasani | ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ ఉపాధ్యక్షుగు జెఎస్టీ సాయి, సతీమణి వరలక్ష్మిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరా
ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్టైన్స్మెంట్ అధినేత శ్యామ్ ప్రసాద్రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి కుమార్తె, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డ
సినిమాకు ఎమోషన్సే ప్రాణం. కథకీ, కథలోని ఎమోషన్స్కీ ఆడియన్ కనెక్టయితే.. ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఈ కథకు ఉన్న బలం కూడా అదే. ఇది తల్లీకూతుళ్ల కథ. ఎంత బాగా చెబితే, అంతబాగా కనెక్టయ్యే పాయింట్.
మలయాళంలో విజయవంతమైన ‘నాయాట్టు’ చిత్రం తెలుగులో ‘కోట బొమ్మాళి’ పేరుతో రీమేక్ అవుతున్నది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భారతీయ ఆధ్యాత్మికతలో పండుగల ప్రాధాన్యం ప్రత్యేకమైంది. ఒక్కో పండుగ ఒక్కో రకమైన శోభను చేకూరుస్తుంది. మానసిక ఉల్ల్లాసాన్ని ఇస్తూ, ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది.
శ్రావణమాసంలో రెండో శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు వరాలతల్లి వరలక్ష్మీ వ్రతాలకు ప్రత్యేకం. అతివలకు ఎంతో ఇష్టమైన పర్వదినాన సౌభాగ్యదాయిని లక్ష్మీదేవిని విశేష ంగా అలంకరించనున్నారు. తర్వాత మహ
ఈ ఏడాది అధికంగా వచ్చిన శ్రావణం.. అసలు సందడి నిజ మాసంతో మొదలు కానుంది. వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఊరూరా హర్షాతిరేకాలు ప్రకటిస్తూ ఇంటింటికీ శ్రావణ సౌభాగ్యం నిజరూపంగా వచ్చింది. ‘యస్య శ్రవణ మాత్రేణ సిద్ధి
తెలంగాణ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జస్విందర్, వరలక్ష్మి సత్తాచాటారు.
‘మైఖేల్' యూనిక్ స్టోరి. చాలా కొత్త నెరేటివ్ స్టయిల్లో ఉంటుంది.యాక్షన్తో పాటు ఎమోషన్స్ బలంగా ఉంటా యి. ఈ సినిమాలో అందరూ బ్యాడ్బాయ్స్, బ్యాడ్పీపుల్స్. వీరి మధ్య జరిగే ప్రేమకథ ఇది.
‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి
సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిద�