Vaibhav Suryavanshi | ముక్కోణపు వన్డే సిరీస్లో (Tri-Nation Series) భాగంగా శ దంబుల్లా వేదికగా శ్రీలక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా -A పటిష్ట స్థితికి చేరుకుంది.
వచ్చే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ బీసీసీఐ లీగ్ను త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. బీసీసీఐ కార్యదర్శి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఏ జట్టుకు మరో షాక్ తగిలింది. తిలక్వర్మ సారథ్యంలోని జట్టు శ్రీలంక-ఏ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. సోమవారం నాటకీయ పరిణామాల మధ్యసాగిన పోరులో భారత్ సూపర్ ఓవర్లో లంక చేతి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఏను వాన దెబ్బకొట్టింది. గురువారం అఫ్గానిస్థాన్-ఏతో జరిగిన వన్డే పోరులో అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచినా.. వర్షం కారణంగా 4 పరుగుల తేడాతో(డక్వర్త్�
టీమిండియాకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించిన 15 ఏండ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తల్లిదండ్రులతో కలిసి జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.
Shreyas Iyer | భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించిన 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2లో జట్టు ఓటమిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
మూడు దశాబ్దాల తర్వాత ఐపీఎల్ 2026లో ఈ తరం మేటి బౌలర్ల ముఖాల్లో మళ్లీ అలాంటి హావభావాలే కనిపిస్తున్నాయి. కారణం సరికొత్తగా దూసుకొచ్చిన మరో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ!
ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పోరులో రాజస్థాన్ రాయల్స్ సత్తాచాటింది. వైభవ్ వీరబాదుడు బ్యాటింగ్తో చెలరేగడంతో సొంతగడ్డపై మంగళవారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజ�
ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్�
ఐపీఎల్-19లో ఓటమన్నదే లేకుండా సాగిన పంజాబ్ కింగ్స్కు రాజస్థాన్ రాయల్స్ ఝలక్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరుమీదున్న కింగ్స్కు అడ్డుకట్ట వేసి సీజన్లో తొలి పరాభవాన్ని రుచి చూపించింది.