Under -19 Squad : ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేసిన భారత అండర్ -19 జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా (Australia)లో పర్యటించనుంది. సెప్టెంబర్లో మూడు వన్డే మ్యాచ్లు, రెండు మల్టీ డే మ్యాచ్ల కోసం కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది.
Vaibhav Suryavanshi : భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చరిత్ర లిఖించాడు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో 35 బంతుల్లోనే శతకంతో రికార్డులు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి ఇంగ్లండ్పై తన ప్రతాపం చూపించాడు.
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్
India Under -19 Team : ఐపీఎల్లో రికార్డు సెంచరీతో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి మెరుపు బ్యాటింగ్తో అలరించాడు. ఇంగ్లండ్ అండర్ -19 జట్టుపై విధ్వంసక ఆటతో చెలరేగిన వైభవ్ భారత జట్టు అద్భుత విజయంలో కీల�
BCCI : అండర్ -16 ఆటగాళ్లను తదుపరి సీజన్లో వయసు పైబడిందనే కారణంతో అనుమతించడం లేదు. దాంతో, ఈ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
India Under -19 Squad : ఇంగ్లండ్ పర్యటనకు ముందే అండర్ -19 స్క్వాడ్లోని భారత యువ క్రికెటర్లు గాయపడ్డారు. దాంతో, 16మందితో కూడిన స్క్వాడ్లో మార్పులు చేశారు సెలెక్టర్లు.
Vaibhav Suryavanshi : కొత్త ఛాంపియన్ అవతరించడంతో ఐపీఎల్ 18వ సీజన్ జూన్ 3న ముగిసింది. కానీ, అద్భుత బ్యాటింగ్తో అలరించిన కొందరు కుర్రాళ్లు ఆటను మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందులో వైభవ్ సూర్య�
IPL Prize Money | ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి తొలిసారి కప్ను గెలిచింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ టైటిల్ని నె�
ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చ�
IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �
ఐపీఎల్-18లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష�