ఎన్నిక ధ్రువీకరణపత్రం స్వీకారం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాని�
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపుల పక్షపాతి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు
ఖమ్మం : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని, అడిగిన వెంటనే గ్రానైట్ పరిశ్రమను ఆదుకుని జీవం పోశారని తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. గ్రా
ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ