శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవ�
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి ప శువులను సంరక్షించుకునేందుకు వి ధిగా టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసు లు రైతులకు సూచించారు.
Barack Obama | అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఒబామా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు.
చర్లపల్లి, జనవరి 8 : తల్లిదండ్రులు అపోహలు విడనాడి.. పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధి
పీర్జాదిగూడ, జనవరి 8: అర్హులైన వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు.శనివారం 12వ డివిజన బుద్దానగర్ కాలనీలోని విజన్ జూనియర్ కళాశాలలో 15 సంవత్సరాలు నిండిన విద
గిరిజనులకు టీకాలు వేసిన వైద్యసిబ్బంది వాజేడు/అశ్వారావుపేట రూరల్, నవంబర్ 27: వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని వైద్య సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇందుకోసం గుట్టలు ఎక
బన్సీలాల్పేట్, నవంబర్ 25 : కరోనా ముప్పు ఇంకా పోలేదని, మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆరోగ్య కేంద్రం పీహెచ్ఎన్ సత్యమ్మ, ఏఎన్ఎం జీనత్ �
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�