ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23: కరోనా బారిన పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చా�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారంన మేడ్చల్ జిల్లా పరిధి శామీర్పేట జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ
ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వ్�
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
హైదరాబాద్ : కొవిడ్-19పై పోరులో హైదరాబాద్కు చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎంతో గొప్పదన విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో ఆమె కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డో�