చర్లపల్లి, జనవరి 8 : తల్లిదండ్రులు అపోహలు విడనాడి.. పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధి
పీర్జాదిగూడ, జనవరి 8: అర్హులైన వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు.శనివారం 12వ డివిజన బుద్దానగర్ కాలనీలోని విజన్ జూనియర్ కళాశాలలో 15 సంవత్సరాలు నిండిన విద
గిరిజనులకు టీకాలు వేసిన వైద్యసిబ్బంది వాజేడు/అశ్వారావుపేట రూరల్, నవంబర్ 27: వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని వైద్య సిబ్బంది కృషిచేస్తున్నారు. ఇందుకోసం గుట్టలు ఎక
బన్సీలాల్పేట్, నవంబర్ 25 : కరోనా ముప్పు ఇంకా పోలేదని, మహారాష్ట్ర, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆరోగ్య కేంద్రం పీహెచ్ఎన్ సత్యమ్మ, ఏఎన్ఎం జీనత్ �
కంటోన్మెంట్ | కరోనా మహామ్మారిని తరిమికొట్టడానికి వందశాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంటి వద్ద టీకా ఇచ్చే కార్యక్రమానికి బల్దియాతో పాటు కంటోన్మెంట్ లో పది రోజుల పాటు ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇచ్చే పక�
అహ్మదాబాద్: కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించిన ఎయిర్మ్యాన్ను భారత వాయుసేన (ఐఏఎఫ్) సర్వీస్ నుంచి తొలగించింది. అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ ఈ మేరకు బుధవారం గుజరాత్ హైకోర్టుకు తెలిపారు. దేశ
లండన్: బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా కలకలం రేగింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్కు శనివారం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయనను కలిసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సు
కరోనా టీకా తీసుకుంటున్న ఫొటోను స్టేటస్గా పెట్టుకుంటున్నారు చాలామంది! అలా పెట్టుకోకపోయినా టీకా పనితనం మారదు. షిల్లాంగ్ నగర వీధుల్లో పల్లీ బఠానీలు అమ్ముకునే ఓ చిరువ్యాపారి కూడా ‘వ్యాక్సినేటెడ్’ అని
13 ఏళ్ల బాలుడికి టీకా వేశారట? | పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వేదాంత్ డాంగ్రే. ఇతనికి 13 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | సాధ్యమైనంత మేరకు ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.