అహ్మదాబాద్: కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరించిన ఎయిర్మ్యాన్ను భారత వాయుసేన (ఐఏఎఫ్) సర్వీస్ నుంచి తొలగించింది. అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ ఈ మేరకు బుధవారం గుజరాత్ హైకోర్టుకు తెలిపారు. దేశ
లండన్: బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా కలకలం రేగింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్కు శనివారం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయనను కలిసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సు
కరోనా టీకా తీసుకుంటున్న ఫొటోను స్టేటస్గా పెట్టుకుంటున్నారు చాలామంది! అలా పెట్టుకోకపోయినా టీకా పనితనం మారదు. షిల్లాంగ్ నగర వీధుల్లో పల్లీ బఠానీలు అమ్ముకునే ఓ చిరువ్యాపారి కూడా ‘వ్యాక్సినేటెడ్’ అని
13 ఏళ్ల బాలుడికి టీకా వేశారట? | పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వేదాంత్ డాంగ్రే. ఇతనికి 13 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
కరోనా టీకా| రాష్ట్రంలోని అర్హులైనవారిలో 80 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసైనా ఇచ్చామని త్రిపుర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | సాధ్యమైనంత మేరకు ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ, మే 15: దేశంలో జూలై మాసాంతం నాటికి 51.6 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరా�
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
41 లక్షలకు చేరిన టీకాలు తీసుకున్నవారి సంఖ్య హైదరాబాద్, మే4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 45 ఏండ్లు దాటినవారిలో మంగళవారం 41,040 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది. ప్రభుత్వ,
యుద్ధప్రాతిపదికన టీకా ప్రక్రియ 18-44 ఏండ్ల వాళ్లు 1.75 కోట్లు అవసరమైన డోసులు 3.5 కోట్లు ఐసొలేషన్ తర్వాత సీఎం కేసీఆర్ సమీక్ష రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా
ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23: కరోనా బారిన పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చా�
హైదరాబాద్ : ప్రతి ఒక్కరు టీకాను విధిగా వేసుకోవాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిసెర్చ్(ICMR) సలహాదారు బీపీ ఆచార్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారంన మేడ్చల్ జిల్లా పరిధి శామీర్పేట జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ
ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్