BRS Leader Prakash | రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేనితనంతో మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాశ్ తీవ్రంగా విమర్శించ�
తెలంగాణ దుఃఖంలోంచి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టని, తుమ్మిడిహెట్టి కోణం నుంచి చూస్తే అది ఎవరికీ అర్థం కాదని తెలంగాణ రాష్ట్ర జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ వెల్లడించారు.
‘కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల జీవనాధారం.. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు నీళ్లొచ్చాయి. భూగర్భజలాలు పెరిగి పుష్కలంగా పంటలు పండాయి. అనతికాలంలోనే వ్యవసాయం, ఇతర వృత్తుల జీవనోపాధులు ప
ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ కన్నుమూశారు. అనారోగ్యం కారణం గా మంగళవారం హైదరాబాద్ న్యూబోయిన్పల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
‘ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని వెదిరె శ్రీరాం చేసిన ప్రతిపాదనను తెలంగాణ పక్కన పెట్టిందనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసును వెల్లగక్కుతున్నారు.
గత రెండు వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలనే మే 1న ఆంధ్రజ్యోతిలో అచ్చయిన మూడో వ్యాసంలోనూ వెదిరె శ్రీరాం ప్రస్తావించారు. ఆ వ్యాసం చదివిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికను కూడా తెలుగులో మకీకిమకీ అనువాదం చేయడంలో శ�
ఒక ప్రాజెక్టు డిమాండ్గా మొదలై కార్యరూపం దాల్చేందుకు దశాబ్దాలు. దానికి ప్రభుత్వామోదం తెలిపేందుకు మరో దశాబ్దం. సర్వేలు, డీపీఆర్ తయారీ, పనులు మొదలుపెట్టేందుకు ఇంకొన్నేండ్లు. అవీ పూర్తిగా సాగుతాయా అంటే అ�
Engineer's Day | రాష్ట్రానికి నవాబ్ అలీ నవాజ్ జంగ్ చేసిన సేవలు చిరస్మరణీయం అని పలువురు వక్తలు అన్నారు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 146వ జయంతి, 10 వ ఇంజినీర్స్ డే సందర్భంగా జల సౌధలో ఆయన విగ్రహానికి జలవనరుల అభివృద్ధి సంస్�
V Prakash | హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డివి అజ�