ప్రధాని మోదీకి ఆదివారం ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కట్ మిర్జియోయెవ్ తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ‘ఓలియ్ డరజలీ డస్ట్లిక్'ను తాష్కెంట్లో ప్రదానం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల�
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం అయిన ‘ఓలి దారాజలి దోస్త్లిక్’ అవార్డును ప్రధాని మోదీకి అందించింది.
PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్తాన్లో జరిగే ఎస్సీవో 2026 సదస్సుకు హాజరవుతారు.
Kerala medical student killed | ఉజ్బెకిస్థాన్లో మెడిసిన్ చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినిని క్లాస్మేట్ వేధించాడు. ల్యాప్టాప్తో తలపై కొట్టడంతో ఆమె మరణించింది. విద్యార్థిని కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేసింద
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.
ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్లో భారత బాక్సర్లు తొలిరోజే అదరగొట్టారు. ఏడాది విరామం తర్వాత బాక్సింగ్ రింగ్లోకి అడుగుపెట్టిన ప్రీతి పవార్.. మహిళల 54 కిలోల విభాగంలో సెమీఫైనల్స్ చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది
డయాలసిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్ దూకుడు పెంచింది. భారత్తోపాటు నేపాల్, ఫిలిప్పీన్స్, ఉజ్బేకిస్తాన్లలో తన క్లినిక్స్ల సంఖ్యను 500కి పెంచుకున్నట్టు తాజాగా ప్రకటించింది.
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ రితిక స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 80+కిలోల ఫైనల్ బౌట్లో రితిక..అస్సెల్ తోక్సాన్(కజకిస్థాన్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే
బెలిజ్లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) హెచ్చరి�
ఏషియన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన గురువారం జరిగిన వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఓవరాల్గా రెండో స్
ప్రస్తుత వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విమానయాన సంస్థలు భారీ స్థాయిలో సర్వీసులు అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 31 నుంచి వారానికి 24,275 చొప్పున దేశీయంగా విమాన సర్వీసులు అందించబోతు�
కలుషిత దగ్గు మందును వినియోగించడం వల్ల 68 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో భారతీయుడు సింగ్ రాఘవేంద్ర ప్రటర్కు ఉజ్బెకిస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
ఏఎఫ్సీ ఆసియా కప్లో భారత్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. గురువారం జరిగిన గ్రూపు-బీ లీగ్ మ్యాచ్లో భారత్ 0-3తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. గత మ్యాచ్లో ఆసీస్పై అద్భుత పోరాట పటిమ కనబరిచిన టీమ్