భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరుకొనసాగుతున్నది. వంద పతకాల వైపు వడివడిగా దూసుకుపోతున్నది. పురుషుల కనోయ్ (Canoe) డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో టీమ్ఇండియా రజత పతకం (Bronze Medal) సాధించింది.
Asian Games 2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మెన్స్ హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం ఉజ్బెకిస్థాన్ జట్టుపై ఆధ�
Woman died in Lift | ఓ 32 ఏళ్ల మహిళ ఇటీవల విధుల నిమిత్తం ఓ తొమ్మిది అంతస్తుల భవనంలోని తన కార్యాలయానికి వెళ్లింది. విధులు ముగిసిన అనంతరం తిరిగి వస్తూ లిఫ్టు ఎక్కగా 9వ ఫ్లోర్లోనే డోర్లు మూసుకున్న అనంతరం అది ఆగిపోయింది.
న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు
మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 22-0తో ఉజ్బెకిస్థాన్ను చిత్తుచేశారు. భారత్ తరఫున అన్ను డబుల్ హ్యాట్రిక్ సాధించగా.. ముంతాజ్ ఖాన్, దీపిక నాలుగే�
ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో భారత్కు గురువారం మొదటి రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు దక్కాయి. 1500మీ. పరుగులో భారత్కు చెందిన రాహుల్, ప్రియాంషు తొల
ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారతదేశం కలిసి సంయుక్తంగా ఉజ్బెకిస్థాన్ రాజధాని తాషెంట్లో రెండు రోజుల పాటు హెల్త్ ఫోరమ్-2023 నిర్వహించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఇరు దేశాల దౌత్యవేత్తలతో ప
cough syrup:మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ నోయిడా పోలీసులు ఆ ఫార్మా కంపెనీలో పనిచేసే ముగ్గుర్ని అరెస్టు చే�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి న వైద్య విద్యార్థులకు ఉజ్బెకిస్థాన్ అం డగా నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మా జీ మంత్రి హెచ్ఈ అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్ పేర్కొన్నారు.
రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్లో దించారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు.
WHO | భారత్లో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
దేశంలో అతిపెద్ద డయాల్సిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్..తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరిస్తున్నది. ఉజ్బెకిస్తాన్లో డయాల్సిస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.