ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో భారత్కు గురువారం మొదటి రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు దక్కాయి. 1500మీ. పరుగులో భారత్కు చెందిన రాహుల్, ప్రియాంషు తొల
ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారతదేశం కలిసి సంయుక్తంగా ఉజ్బెకిస్థాన్ రాజధాని తాషెంట్లో రెండు రోజుల పాటు హెల్త్ ఫోరమ్-2023 నిర్వహించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఇరు దేశాల దౌత్యవేత్తలతో ప
cough syrup:మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ నోయిడా పోలీసులు ఆ ఫార్మా కంపెనీలో పనిచేసే ముగ్గుర్ని అరెస్టు చే�
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి న వైద్య విద్యార్థులకు ఉజ్బెకిస్థాన్ అం డగా నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మా జీ మంత్రి హెచ్ఈ అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్ పేర్కొన్నారు.
రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ఉజ్బెకిస్తాన్లో దించారు. ఆ విమానంలో 238 మంది ప్రయాణికులు ఉన్నారు.
WHO | భారత్లో తయారైన రెండు దగ్గు సిరప్లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
దేశంలో అతిపెద్ద డయాల్సిస్ కేంద్రాల నిర్వహణ సంస్థ నెఫ్రోప్లస్..తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరిస్తున్నది. ఉజ్బెకిస్తాన్లో డయాల్సిస్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�
children died | ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్య�
హైదరాబాద్కు ఉజ్బెకిస్థాన్లోని బుఖా రా సోదర నగరం (సిస్టర్ సిటీ) అని, భవిష్యత్తులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని ఆ దేశ రాయబారి దిల్షోద్ అఖ్మటోవా తెలిపారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా మహిళల అండర్-17 వాలీబాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ యువ క్రీడాకారిణి శాంతకుమారి చోటు దక్కించుకుంది. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో శా�