భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�
children died | ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్య�
హైదరాబాద్కు ఉజ్బెకిస్థాన్లోని బుఖా రా సోదర నగరం (సిస్టర్ సిటీ) అని, భవిష్యత్తులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని ఆ దేశ రాయబారి దిల్షోద్ అఖ్మటోవా తెలిపారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా మహిళల అండర్-17 వాలీబాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ యువ క్రీడాకారిణి శాంతకుమారి చోటు దక్కించుకుంది. ఉజ్బెకిస్థాన్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో శా�
తష్కెంట్ : ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో సెంట్రల్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ఆ సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన ఏఎన్ఐ వార్తా సం
ఇందూరు, మార్చి 23: ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న భారత సీనియర్ మహిళల జట్టులో నిజామాబాద్ అమ్మాయి గుగులోత్ సౌమ్య కు చోటు దక్కింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 8 వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ�