విజయ్ హజారే వన్డే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై ఘన
Covid Vaccine | ఉత్తరప్రదేశ్లోని ఎటవా జిల్లాలో కేంద్ర మంత్రుల పేరిట వ్యాక్సిన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. తఖా తహసీల్ సరిధిలోని ఓ హెల్త్ కేర్ సెంటర్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష�
లక్నో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార మంత్రిత్వ శాఖ వెన్నెముక అని కేంద్ర హోంశాఖ, సహకార మంత్రి అమత్ షా అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల చుట్టూ ఉన్న 8.55 లక్షల ప్రభుత్వ కమిటీలు మారుమూల ప్రాంతాల ప్రజలను కలుపు�
లక్నో: ప్రభుత్వ పథకం ద్వారా డబ్బులు పొందేందుకు సొంత సోదరిని ఆమె సోదరుడు పెండ్లి చేసుకున్నాడు. అంతా విస్తూ పోయే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. ఈ నెల 11న తుండ్ల బ్లాక్ డెవలప్మెంట్ క�
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రసిద్ధ దొంగ కార్ల మార్కెట్ను పోలీసులు మూసివేయించారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు, దేశ వ్యాప్తంగా దొంగిలించిన కార్లను మీరట్లోని సోటిగంజ్ మార్కెట్కు తరలిస్త�
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసులకు | ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి కోసం పొరాడారు ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ను
బలరాంపూర్, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ఐదు నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ‘సరయు కెనాల్’ జాతీయ ప్రాజెక్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్లకు సాగు నీరు అంద�
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
తెలంగాణసహా ఆయా రాష్ర్టాలకు త్వరలో 5వేల నెబ్యులైజర్ల పంపిణీన్యూఢిల్లీ: సిప్లా.. తెలంగాణసహా దేశంలోని ఆయా రాష్ర్టాల్లోగల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీహెచ్సీ)కు 5వేల నెబ్యులైజర్లను విరాళంగా ఇస్తున్�
లక్నో: బాలికకు మత్తు మందు ఇచ్చిన 17 ఏండ్ల బాలుడు తన కుటుంబానికి చెందిన మందులషాపులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక ఆరవ తరగతి చదువుతున్నది. ఈ నెల 7న రా�