UP Polls | బీజేపీ నుంచి ఇటీవలే సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో సమాజ్వాదీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేసింది. ప్రతి సారీ
కర్హాల్లో ఎస్పీ సింగ్ బఘేల్ నామినేషన్యూపీ ఎన్నికలు వచ్చే శతాబ్ధపు దేశ చరిత్రను లిఖిస్తాయ్: అఖిలేశ్ మెయిన్పురి, జనవరి 31: యూపీలో కర్హాల్ నియోజకవర్గంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ను ఢీకొట్టేందుక�
Akhilesh yadav | సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న
Electric bus | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) బీభత్సం సృష్టించింది. కాన్పూర్లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది.
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు �
యూపీలో ప్రతికూల పరిణామాలతో బీజేపీలో గుబులు అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేక మళ్లీ పాత పాట హిందూత్వ, జాతీయవాద ఎజెండాతో ఏమార్చే యత్నం 80-20, శివాజీ-ఔరంగజేబు, అయోధ్య నినాదాలు అందులో భాగమే మత ప్రాతిపదికన �