ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా రెండో విజయానికి చేరువైంది. 371 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది
ఇంగ్లండ్ మధ్య యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్..రెండో టెస్టుపై మరింత పట్టుబిగించింది. మూడో రోజు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన
Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) పోరాడుతోంది. 143కే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(54) మరోసారి అర్ధ శతకంతో ఆదుకున్నా�
Ashes Series : యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆఖరి రోజు గెలుపు అవకాశాలు ఇంగ్లండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లకు సమానంగా కనిపిస్తున్నాయి. ఐదు టెస్టుల సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఆస్
Ashes Series : ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగుతున్న యాషెస్(Ashes Series) తొలిటెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 7వ ఓవర్ ముగిశాక పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. దాంతో అంపైర్లు మ్యాచ్ నిలిప�
Ashes Series : యాషెస్ సిరీస్ తొలిటెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో దీటుగా బదులిచ్చిన ఆస్ట్రేలియా(Australia) మూడో రోజు 386 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఆతిథ్య ఇంగ్లండ్కు 7 పరుగుల ఆధిక్యం లభించింది. �
WTC Final 2023 : ఓవల్ స్టేడియం(Oval)లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final ) మ్యాచ్కు ముందు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జీలతో కనిపించారు. వీళ్లు ఇలా కనిపించడానికి ఓ కారణం ఉంది. అదేంట�
WTC Final IND vs AUS : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కీపర్ శ్రీకర్ భరత్కు క్యాచ్ ఇచ్చి ఖవాజా డకౌట్గా వెనుద
WTC 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ రేపటితో ముగియనుంది. మరో పది రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్పటికే 17మందితో కూడిన బృంద