ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స�
పాకిస్థాన్తో రెండో టెస్టు కరాచీ: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు పరుగుల పండగ చేసుకుంటుంది. జీవం లేని పిచ్లపై బ్యాటర్లు దంచికొడుతున్నారు. ఇరు జట్ల మధ్య రావల్పిండి �
రావల్పిండి: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. ఆచితూచి ఆడుతున్నది. తొలి ఇన్నింగ్స్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. ఆసీస్ దీటుగా బదులిస్తున్నది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
Viral | క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీసుల్లో యాషెస్ ఒకటి. ఈసారి ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్లో కంగారూలు విశ్వరూపమే చూపారు. తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను ఓ ఆటాడుకొని ఘనవిజయాలు సాధించా�
రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టిన ఖవాజా విజయంపై కన్నేసిన ఆస్ట్రేలియా ఇంగ్లండ్తో నాలుగో టెస్టు యాషెస్ సిరీస్ రెండేండ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా వరుస సెంచరీలతో విజృంభించడంతో యాష
సిడ్నీ: రెండేండ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (260 బంతుల్లో 137; 13 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మ
మెల్బోర్న్: పాకిస్థాన్లో క్రికెట్ ఆడాలంటే ఈజీగా నో చెప్పేస్తారు. ఎందుకంటే అది పాకిస్థాన్ కాబట్టి. బంగ్లాదేశ్ విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. కానీ ఇండియాకు మాత్రం ఎవరూ నో చెప్పరు అని అన్నాడు ఆస్ట్రే�