Border Gavaskar trophy బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 480 పరుగులకు ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఉస్మాన్
ఆట కన్నా పిచ్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో తొలిసారి వికెట్ బ్యాటింగ్కు అనుకూలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన పోరులో ఆసీస్ �
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ(104 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు. ఓపికగా ఆడిన అతను భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38), ఆ�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భార్ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ టెస్టులో భారత జట్టు ఓటమికి మొదటి ఇన్నింగ్స్లో జడేజా నో బాల్ వేయడమే కా�
భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్ర�
టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చ�
రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని భారత స్పిన్ దళాన్ని వారి దేశంలో ఎదుర్కోవడం గొప్ప సవాల్తో కూడుకున్నదని ఆస్ట్రేలియా మేటి బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యానించాడు.
సచిన్, కోహ్లీలో ఎవరు ఉత్తమ ఆటగాడు? అని ఉస్మాన్ ఖవాజా అడిగిన ప్రశ్నకు ఆసీస్ కెప్టెన్ కోహ్లీ అని బదులిచ్చాడు. సచిన్తో తాను ఒకే ఒక టీ20లో తలపడ్డానని చెప్పాడు. భీకర ఫామ్లో ఉన్న కోహ్లీకే తన ఓటు అన
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (195 బ్యాటింగ్; 19 ఫోర్లు, ఒక సిక్సర్), మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరుప
ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స�
పాకిస్థాన్తో రెండో టెస్టు కరాచీ: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు పరుగుల పండగ చేసుకుంటుంది. జీవం లేని పిచ్లపై బ్యాటర్లు దంచికొడుతున్నారు. ఇరు జట్ల మధ్య రావల్పిండి �
రావల్పిండి: సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. ఆచితూచి ఆడుతున్నది. తొలి ఇన్నింగ్స్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 476 పరుగులు చేసి డిక్లేర్ చేయగా.. ఆసీస్ దీటుగా బదులిస్తున్నది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
Viral | క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీసుల్లో యాషెస్ ఒకటి. ఈసారి ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్లో కంగారూలు విశ్వరూపమే చూపారు. తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను ఓ ఆటాడుకొని ఘనవిజయాలు సాధించా�