Houthi Rebals | ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు (Houthi Rebals) మరోసారి రెచ్చిపోయారు. యెమెన్ (Yemen) తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటయినర్ షిప్పై దాడి చేశాయి.
ఇటీవలి కాలంలో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా దాడులకు పాల్పడుతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్ తాజాగా ముప్పేట దాడికి దిగాయి. ఎర్రసముద్రంలో ఉద్రిక�
Houthis | ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై హౌ
అమెరికా ప్రభుత్వం ఫుట్బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్ఓ)ను దాచిపెట్టిందని ఆ దేశానికి చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ చెప్పారు.
Attack On Ship In Red Sea | ఎర్ర సముద్రంలో కంటైనర్ షిప్పై మరో దాడి జరిగింది. (Attack On Ship In Red Sea) సింగపూర్కు చెందిన డెన్మార్క్ యాజమాన్యంలోని మార్స్క్ హాంగ్జౌను ఇరాన్ మద్దతున్న యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులు మరోసారి లక్ష్యం
క్రిమికీటకాలు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో మరొకటి చేరింది. దీనిని ‘జోంబీ డీర్' వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిని ‘క్రానిక్ వేస్టింగ్ డిసీజ్' లేదా ‘ప్రియాన్' వ
Illegal Indian Immigrants Into US | అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. ( Illegal Indian Immigrants In US ) గత ఐదేళ్లలో రెండు లక్షల మందికిపైగా భారతీయ అక్రమ వలసదారులను అమెరికా ఎదుర్కొన్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ఎదురుగాలి వీస్తున్నది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తారని తాజా సర్వే అంచనా వేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్లో బ�
అమెరికాలో భారత విద్యార్థిపై అకృత్యం.. ఇంట్లో నిర్బంధించి 8 నెలలుగా చిత్రహింసలు అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిపై తోటి భారతీయులే అమానుషంగా వ్యవహరించారు. నిర్బంధించి చిత్రహింసలకు గుర�
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుద�
Predator Drones: అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 31 ఎంక్యూ-9 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చిలోగా ఈ ఒప్పందంపై రెండు
Indian Doctoral Student Shot Dead | అమెరికాలో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థి కాల్పుల్లో మరణించాడు. (Indian Doctoral Student Shot Dead) అతడు డ్రైవ్ చేసిన కారుపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కారులో పడి ఉన్న అతడ్ని పోలీసుల�