నల్లగొండ జిల్లాలో యూరియా కొరత లేదని, కావాల్సినంత అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని సూచించారు.
గతంల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట కాలానికి ముందు ఎరువుల కోసం రైతన్నలు అరిగోస పడేవారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద జాగారం చేసేవారు. ఎం�
వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు తొందర పడొద్దని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి డీ పుల్లయ్య సూచించారు. పత్తి, సోయాబీన్, కంది తదితర పంటలు వేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, రెండు, మూడ్రోజుల్లో వర్షాలు పడే �
ఉత్తర, దక్షిణ తెలంగాణలోని రైతులు వానాకాలం, ఎండకాలం వరి కోతలు పూర్తయిన వెంటనే తమ పొలంలోని వ్యర్థాలను (కొయ్యకాలును) కొన్నేండ్లుగా తగులబెడుతూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో వరిపొలం కోతల తదుపరి గడ్డిని పాడి
దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్�
ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
పైర్లకు వేపపూత యూరియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నా యి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరియా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూ త యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార
పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరి యా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార
రామగుండంలోని ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీచేయడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ముందస్తు ప్రణళికలతో ఇప్పటికే భారీ స్థాయిలో యూరియాను నిల్వ చేశా
వచ్చే సీజన్కు ఎరువుల సరఫరా ముమ్మరం జిల్లాలవారీగా పర్యవేక్షిస్తున్న అధికారులు వృథాను అరికట్టేందుకు పక్కా ప్రణాళిక హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మరో 10-15 రోజుల్లో వానకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో వ్�
CM KCR | ఎరువుల ధరల పెంపుపై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, కోట్ల మంది రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కేసీ�
ఇఫ్కో సంస్థకు మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ హామీ గుజరాత్ కలోల్లోని ప్లాంట్ సందర్శన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నానో యూరియా తయారీ వ్యవసాయరంగంలో విప్లవ�
వానాకాల సీజన్కు కేంద్రం కేటాయింపు మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి ఢిల్లీలో కేంద్ర ఎరువులశాఖ మంత్రితో భేటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1