యూరి యా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరి, మక్కజొన్న, మిరప పంట లు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాల మేరకు యూరియా లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద శన
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గత కొన్నిరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర�
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సమాచారంతో గురువారం నాడు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగిల్విండో కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ మండలం దుర్శేడ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో నిల్వలు లేక రై
యూరియా కోసం రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు పడుతున్నా బస్తాలు దొరకక ఆగమవుతున్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని కొలనూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తు
Mahabubabad | ర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సేవా కేంద్రం(Farmer service center) తెరుచుకోకపోవడంతో యూరియా కోసం వచ్చిన రైతులు(Farmers )వెలుదురుగాల్సిన పరిస్థితి నెలకొంది.
యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం పరిధిలో పెద్దాపూర్, కుమ్మ�
Farmers | కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిటపేట పీఏసీఎస్ గోదాముకు లో�
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. నాట్లు వేసి రెండు నెలలైనా దొరక్క నిరీక్షిస్తున్నారు. ఎక్కడ యూరియా వచ్చిందని తెలిసినా అక్కడకు పరుగెత్తుతున్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడిగాపులు గాశా
యూరియా కోసం రైతులు బారులుదీరుతున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసిన ఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్�
కాంగ్రెస్ సర్కార్ పాలనలో యూరియా కోసం రైతులకు తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. ఎరువుల కోసం పీఏసీఎస్ గోదాం వద్ద ఆధార్, పాస్బుక్ జిరాక్స్లతో రైతన్నలు బారులు దీరాల్సి వస్తున్నది. మళ్లీ పాతకాలం వలే ఎరువుల కో
మొక్కజొన్న సాగు రైతులు యూరియా కోసం బారులు తీరిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. చింతకాని ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్) పరిధిలో 17 గ్రామాల రైతులు ఉన్నారు.