జిల్లాలో యూరియా కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నా సర్కారు మాత్రం అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. వరి, పత్తి పంటల పెరుగుదలకు యూరియా ఎంతో అవసరం కావడంతో అన్నదాతలు ఉదయం ఆరు గంటల నుంచే యూరియా కోసం క్
స్పీకర్ సొంత నియోజకవర్గంలోనే యూరియా కొరత ఉం డడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మం డిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం దగ్గర
అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని, ప్రజలను సీఎం రేవంత్ నమ్మించి నట్టేట ముంచారని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభ�
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొన్ని రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొద్దున లేచింది మొదలు, రాత్రయ్యే వరకు పీఏసీసీఎస్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దుర్గాని మల్లయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామం. ఇతను డబ్బు ఏండ్లు దాటి వయసుంటది. కొన్ని రోజులుగా యూరియా కోసం కొడుకు తిరుగుతున్నప్పటికీ
కాంగ్రెస్ వస్తే యూరియా, కరెంటు ఉండద ని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాడని, ఆయన చెప్పిందే నిజమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మం డల కేంద్రంలోని సొసైటీ ఎదుట రహదారిపై యూరియా ఇప్�
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా �
నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదివారం యూరియా కోసం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద కర్షకులు సిద్దిపేట -కామ�
ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా విస్తారంగా వానలు పడినా జనగామ ప్రాంతంలో మాత్రం అంతంతే కురిశాయి. వ్యవసాయ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా అన్ని పంటల సాగు 50 శాతం లోపే ఉంది. జిల్లాలో 3,25,104 ఎకరాల సాధారణ విస్తీరానికి జ�
యూరియా కోసం అన్నదాతలు నరకయాతన పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలి కంటిమీద కనుకు లేకుండా గడుపుతున్నారు. అదను దాటితే పంట అక్కరకు రాదని ఎరువు కోసం ఆరాటపడుతున్నారు. సద్దులు కట్టుకొని కుటుంబాలతో సహా వెళ్లి సొసై�
రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం పీఏసీసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించా రు. కానీ యూరియా సరిపడా ఉంద ని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థ